అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా శనివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవ సభ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. ముఖ్యమంత్రి హోదాలో తొలిసార�
విద్యకు పెద్ద పీట వేస్తామంటూ ఊదరగొట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చదువులను సైతం నీరుగారుస్తున్నది. సీఎం రేవంత్రెడ్డి సభ నేపథ్యంలో జన సమీకరణ రవాణా కోసం అధికారులు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై ప్రతాపం
పెద్దపల్లిలో సీఎం రేవంత్ సభ ప్రయాణికులకు పాట్లు తెచ్చిపెట్టింది. ఆర్టీసీ మెజార్టీ బస్సులను సభకు పంపించడంతో పలు రూట్లలో ఒక్క బస్సూ నడువక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కరీంనగర్ రీజియన్ పరిధిలోని �
కాంగ్రెస్ ప్రభుత్వంలో కూల్చివేతలు తప్ప కొత్తవి కట్టరేమో. ఇటీవల హనుమకొండలో సీఎం సభ కోసం ఆటలు ఆడుకునే మైదానాన్ని ఎంచుకోవడమే గాక.. అడ్డుగా ఉన్నదని ఒకటి కాదు నాలుగు చోట్ల ప్రహరీని కూల్చేశారు. అంతేగాక ఇష్టమ�
ఇటీవల ఉద్యోగోన్నతులు పొందిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులతో శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్�
ఎన్నికల సంగ్రామంలో బీఆర్ఎస్ పార్టీ విపక్షాలకు అందనంత స్పీడ్తో దూసుకుపోతున్నది. ఆ పార్టీ అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో మమేమకమవుతున్నారు.
హుస్నాబాద్లో ఈనెల 15వ తేదీన జరుగబోయే సీఎం సభకు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు సిద్దిపేట సీపీ శ్వేత తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డు విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో సభాస్థలాన్ని స్�