ఉత్తరాఖండ్ను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇటీవల ఆ రాష్ట్రంలోని ఉత్తర కాశీలో మెరుపు వరదలు సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోకముందే శుక్రవారం రాత్రి మేఘ విస్ఫోటం కారణంగా చమోలి జిల్లాలో కుంభవృష్టి కుర
Kedarnath Dham: కేదార్నాథ్ ఆలయాన్ని ఓపెన్ చేశారు. ఉదయం ఏడు గంటలకు ఆలయ ద్వారాలు తెరిచారు. ఛార్ధామ్ యాత్రికులకు సీఎం పుష్కర్ సింగ్ ధామి వెల్కమ్ చెప్పారు.
బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో నేటినుంచి ఉమ్మడి పౌర స్మృతి (UCC) అమల్లోకి రానుంది. దీంతో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది. ఈ మేరకు సీఎం పుష్కర్ సింగ�
ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)ని 2025 జనవరి నుంచి ఉత్తరాఖండ్లో అమలు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ బుధవారం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన తెలిపారు.
కేవలం రెండు నెలల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు జవాన్లు దేశ రక్షణలో అమరులయ్యారు. జమ్ముకశ్మీర్లోని కథువా జిల్లాలో సోమవారం ఆర్మీ కాన్వాయ్పై జరిగిన ఉగ్రవాడిలో మరణించిన ఉత్తరాఖండ్కు చెందిన సైన�
హిమాలయ రాష్ట్రమైన ఉత్తరాఖండ్లో లోక్సభ ఎన్నికల పోరు రసవత్తరంగా ఉన్నది. రాష్ట్రంలోని మొత్తం ఐదు స్థానాలకు తొలి దశలో భాగంగా ఈనెల 19న పోలింగ్ జరుగనున్నది. రాష్ట్రంలో ప్ర ధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోట�
న్యూఢిల్లీ: కీలకమైన ఉప ఎన్నికలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి విజయం సాధించారు. దీంతో ఆయన తన సీఎం స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. చంపావత్ నియోజకవర్గం నుంచి ధామి గెలుపొందారు. ఈ ఏడాది ఆర�
Kedarnath | ఉత్తరభారతంలోని ప్రముఖ శైవక్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్ (Kedarnath) ఆలయం తెరచుకున్నది. ఉదయం 6.26 గంటలకు వేద మంత్రోచ్ఛారణలు
ఆప్కా పంజాబ్ యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లో బీజేపీ రసవత్తరంగా సాగిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. పంజాబ్లో ఆమ్ఆద్మీ పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. మొత్తం 117 స్�
Harak Singh Rawat | ఎన్నికల వేళ ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వంలో ముసలం పుట్టింది. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి హరాక్ సింగ్ రావత్పై ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి వేటు వేశారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతోపాటు పా�
డెహ్రాడూన్: చార్ధామ్ యాత్రపై ఉన్న నిషేధాన్ని గురువారం ఉత్తరాఖండ్ హైకోర్టు ఎత్తివేసిన విషయం తెలిసిందే. కరోనా ఉదృతి నేపథ్యంలో ఆ యాత్రను రద్దు చేశారు. అయితే రేపటి నుంచే ఆ యాత్ర ప్రారంభం అవుతుంద�
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హరీష్ ధామి, మనోజ్ రావత్ ఆ రాష్ట్ర అసెంబ్లీ వద్ద మంగళవారం ధర్నా చేశారు. ధార్చులలో మొబైల్ కనెక్టివిటీని మెరుగుపర్చాలని, చార్ ధామ్ యాత్రను