మంత్రులకు కేబినెట్ ప్రశంసలు | రాష్ట్రంలో వ్యవసాయ, మత్స్యశాఖ అభివృద్ధికి విశేష కృషి చేసిన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్పై కేబినెట్ ప్రశంసల జల్లు కురిపించింది.
హైదరాబాద్: కొత్త రేషన్కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డు
హైదరాబాద్: తెలంగాణలో లాక్డౌన్ను మరో పది రోజుల పాటు కొనసాగించాలని మంత్రిమండలి నిర్ణయించింది.ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.ఉదయం 6 గంటల నుం
హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కాగా, స�
పేదలకు ఆహార భద్రత.. విద్యార్థులకు సన్నబియ్యం 72% మందికి రూపాయికే కిలోబియ్యం ఉమ్మడి ఏపీలోతిండికి అలమటించాం నేడు అవసరానికి మించి నిల్వలు ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’గా తెలంగాణ 2 కోట్ల ఎకరాల మాగాణంగా మారింది అద�
హైదరాబాద్: ‘‘ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం’’ (జూన్ 7) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆహారం కోసం అలమటించిన తెలంగాణ నేడు దేశానికే అన్నపూర�
మెట్పల్లి: పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు అద్భుతంగా తయారయ్యాయని, పట్టణ ప్రగతి ద్వారా పట్టణాలను కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కొత్త మున్సిపల్ చట్టాన్ని కఠినంగా అమల�
మరింత ప్రోత్సహిస్తాం | రాష్ట్రంలో పత్తి సాగును తెలంగాణ ప్రభుత్వం మరింతగా ప్రోత్సహిస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వానాకాలం 75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు లక్ష్యంగా నిర్ద�
అక్రమాస్తుల రక్షణ| ఈటల తన అక్రమాస్తులను కాపాడుకోవడానికే బీజేపీలో చేరుతున్నారని హుజూరాబాద్ ఎంపీపీ రాణి అన్నారు. తమ వద్దకు ఎవరైనా వచ్చి బేరసారాలు చేయాలని చూస్తే తగిన విధంగా బుద్ధిచెబుతామని హెచ్చరించార�
5 లక్షల మార్కు దాటిన రిజిస్ట్రేషన్లు దిగ్విజయంగా కొనసాగుతున్న పోర్టల్ ఏడునెలల్లోనే రికార్డుస్థాయి లావాదేవీలు ప్రతి భూ సమస్యకు పరిష్కారంగా వేదిక ప్రభుత్వానికి రూ.557 కోట్ల ఆదాయం ‘తెలంగాణ రాకముందు రెవెన�