సీఎం కేసీఆర్| తెలంగాణ సాయుధ రైతాంగ సమరయోధుడు రావి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు. తెలంగాణ విముక్తి కోసం పోరాటాలు నిర్మించిన రావి నారాయణ రెడ్డి.. పార్లమెంట
కరోనా సమయంలో మరోసారి రుజువు ఆక్సిజన్ కోసం పరితపించే రోజు రావొద్దు ఆకుపచ్చ తెలంగాణ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలి: సీఎం కేసీఆర్ పిలుపు హైదరాబాద్, జూన్4 (నమస్తే తెలంగాణ): ప్రపంచ పర్యావరణ దినోత్సవ�
అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దిలావర్పూర్, జూన్ 4: కాళేశ్వరం ప్యాకేజీ 27తో వచ్చే జూన్ నాటికి నిర్మల్ నియోజకవర్గంలోని 50 వేల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయని అటవీ, పర్యావరణశాఖ మంత్రి �
శనిగ్రహం పుట్టినపుడు ఈశ్వరుడంతటివాడే ఎక్కడికో అడివిలోకి వెళ్లి మర్రిచెట్టు తొర్రలో దాక్కున్నాడట!మాజీ మంత్రి ఈటల రాజేందర్ను ఈశ్వరుడితో పోల్చడం లేదు కానీ, చేపలు, తాబేళ్లు లాంటి సాధుజీవులు నివసించే మంచ�
మహబూబాబాద్: టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేసి బీజేపీలో చేరడం ఆత్మగౌరవం కోసం కాదని.. తన ఆత్మరక్షణ కోసమేనని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్య�
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,36,096 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,175 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల మరో 15 మంది ప్రాణాలు కోల్పోయ
కరీంనగర్: బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడే అర్హత మాజీ మంత్రి ఈటల రాజేందర్కు లేదని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ఈటల అధీనంలో ఉన్న పేదల భూములను బాధితులకు ఇప్పించండి అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డ
కరీంనగర్: టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ఎంతో గౌరవం ఇచ్చారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. రాజేందర్ పార్టీలో కీలకమైన పదవులతో పాటు రెండుసార్లు మంత్రిగా చేశారని �
సీఎంకు సంస్థ చైర్మన్ లోకా భూమారెడ్డి కృతజ్ఞతలు హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డెయిరీ ఫాంలకు ఆస్తి పన్ను మినహాయింపు, విద్యుత్ బిల్లుల రాయితీతో విజయ డెయిరీకి ఎంతో ప్రయోజనం చేకూరుతున్నదన�
ప్రణాళిక సిద్ధంచేసిన వ్యవసాయశాఖ పత్తి పంటకు ప్రథమ ప్రాధాన్యం 70 లక్షల ఎకరాల్లో దూదిసాగు 41 లక్షల ఎకరాలకు వరి తగ్గింపు 20 లక్షల ఎకరాల్లో కందిసాగు హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది వానకాలం సాగు ప్రణాళ
వందల సంస్కృతుల చరిత్రల సమాహారమే భారత దేశం. వీటన్నింటిలో కొన్ని సమాన లక్షణాలు కనిపించవచ్చు కానీ ప్రతి ప్రాంతంలో, గిరిజన తెగలలో భిన్న సంస్కృతులు, అస్తిత్వాలున్నాయి. అందుకే భిన్నత్వంలో ఏకత్వం అనేది భారత దే
కొవిడ్-19 యావత్ ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తున్నది. ఈ క్రమంలో చాలామంది కరోనా వ్యాధితో మరణిస్తున్నారు. మన దేశంలోనూ ఇదే స్థితి. కానీ కరోనాను కట్టడి చేస్తూ, దాని వ్యాప్తిని అడ్డుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వ�