కొల్లాపూర్: దేశంలోనే వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం కల్వకోల
హైదరాబాద్ : తెలంగాణ సాయుధ రైతాంగ సాంస్కృతిక పోరాట యోధుడు సుద్దాల హనుమంతు జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు. తన సాహిత్యం ద్వారా నాటి ప్రజల్లో స్ఫూర్తిని నింపి తెలంగాణ విముక్తి కోసం �
హైదరాబాద్: దేశంలో కొవిడ్ టీకాల కొరతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో రోజుకు 10 లక్షల మందికి టీకాలు వేసే సామర్థ్యం ఉన్నప్పటికీ, సామర్థ్యానికి తగినట్లుగా రాష్ట్రానిక�
నల్లగొండ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ వృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ గొంగిడి
ఎల్లుండి రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం | సీఎం కేసీఆర్ అధ్యక్షత రాష్ట్ర మంత్రి వర్గం ఈ నెల 8న (మంగళవారం) సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది.
19 జిల్లా కేంద్రాల్లోని దవాఖానల్లో డయాగ్నస్టిక్ కేంద్రాలు రేపే ప్రారంభం అవసరమైన చోట్ల దశలవారీగా ఏర్పాటు కార్పొరేట్కు దీటుగా ఆధునిక యంత్రాలు సీటీ సానింగ్ లేనిచోట్ల త్వరలో ఏర్పాటు కరోనాకు అవసరమైన పరీ
పదేపదే నా ప్రస్తావన ఆయన భావదారిద్య్రానికి నిదర్శనం ఆయన పార్టీని వీడినా టీఆర్ఎస్కు వీసమెత్తు నష్టంలేదు ఈటల చేసిన సేవకన్నా పార్టీ ఇచ్చిన అవకాశాలే ఎక్కువ నా భుజాలపై తుపాకీ పెట్టాలనుకోవటం విఫలయత్నం సీఎ�
కేసీఆర్ ముందుచూపుతోనే వైద్యరంగం బలోపేతం ఏడేండ్లలో 1,600 ఐసీయూ పడకలు, 5 కాలేజీలు త్వరలో మరో 7 వైద్య కాలేజీలు అందుబాటులోకి 10-బెడ్-ఐసీయూ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ నారాయణపేట దవాఖానలో ఐసీయూ ప్రారంభం హైదరాబా�
గజ్వేల్: పర్యావరణ పరిరక్షణ కోసమే తాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ అన్నారు. శనివారం ఆయన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరి�
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. తన గురించి ఈటల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో హరీశ్ రావు తెలిపారు. ‘టీఆర్ఎస్ ప�
హైదరాబాద్: రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో.. 19 వైద్య పరీక్ష కేంద్రాలను (డయాగ్నోసిస్ సెంటర్లను) సోమవారం రోజున ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణ
పామాయిల్| కాళేశ్వరం జలాలతో రాష్ట్రంలోని భూ ఉపరితల సాగునీటి పరిమితి పెరిగిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను తలదన్నేలా తెలంగాణలో ధాన్యం పండిందని చెప్పారు.