ప్రభుత్వ పాలనకు కొలమానం అభివృద్ధి. అభివృద్ధి చేసిన ప్రభుత్వం ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకుంటుంది. ఎన్నో ఏండ్ల పోరాటం తర్వాత సరిగ్గా ఏడేండ్ల కిందట ఆవిర్భవించిన తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి దిశగ
ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళి కలెక్టరేట్లలో జాతీయ జెండా ఆవిష్కరణ పాల్గొన్న ప్రజ
సిద్దిపేట : జిల్లాలోని దుద్దేడ వద్ద నిర్మించిన నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ భవనం, పోలీస్ కమిషనరేట్ భవనాన్ని జూన్ రెండవ వారంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నట్లు రాష్ట్
హైదరాబాద్: తెలంగాణ శాసన సభ, శాసన మండలిని ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉభయ సభలను ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగ�
హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా నెక్లెస్ రోడ్డుకు (5.5 కి.మీ) ‘పీవీ నర్సింహారావు మార్గ్’ (పీవీఎన్ఆర్)గా నామకరణం చేస్తూ తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీ�
సీఎం కేసీఆర్ | జిల్లాలోని చిల్పూర్ మండల కేంద్రంలో తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ 9 అడుగుల విగ్రహాన్ని సర్పంచ్ ఉద్దమర్రి రాజ్ కుమార్ ఆవిష్కరించారు.
ప్రగతిపథం| ఏడేండ్లుగా రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకు పోతున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో కోట్లాది మందిని ఏకం చేసి తెలంగాణ ఉద్యమ రథ సారిధి కేస