హైదరాబాద్ : జీవనోపాధి, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని శాఖలు టీమ్ వర్క్ తో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులకు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి �
మంత్రి కేటీఆర్| క్లిష్ట పరిస్థితుల్లో కూడా మంచి పురోగతి సాధించామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ విధానాలు, సమష్టి కృషితోనే ఇది సాధ�
ఉద్యమ నాయకులను కించపరిచిన చరిత్ర ఈటలది అభివృద్ధి పనులను సొంత పైసలతో చేయలేదు కల్లబొల్లి మాటలు ప్రజలు నమ్మే రోజులు పోయాయి ఈటలపై మండిపడ్డ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం హుజూరాబాద్, జూన్ 9 : పీవీ జిల్ల
సర్కారు దవాఖానల్లో ఉచితంగా 57 టెస్టులు 12 జిల్లాల్లో డయగ్నస్టిక్ కేంద్రాలు ప్రారంభం అందుబాటులోనే అత్యాధునిక వైద్యం పేదలకు మెరుగైన సేవలే ప్రభుత్వ లక్ష్యం పేద ప్రజలందరికీ పైసా ఖర్చు లేకుండా 57 రకాల వైద్య ప�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ అర్బన్/ఎదులాపురం: ప్రభుత్వ దవాఖానలో పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సర్కారు ముందుకెళ్తున్నదని దేవాదాయశాఖ మంత్రి ఆల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. బ
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రోగనిర్ధారణ కోసం పేదలు ఇక ప్రైవేటు ల్యాబ్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, 57 రకాల పరీక్షలు ప్రభుత్వ దవాఖానల్లోని డయాగ్నస్టిక్ కేంద�
విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి నీలగిరి : సీఎం కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని, ప్రజారోగ్య పరిరక్షణలో రాష్ట్రం దేశంలోనే ప్రథమస్థానంలో ఉన్నదని విద్యుత్తుశాఖ మం
మంత్రి నిరంజన్రెడ్డి గద్వాల, జూన్ 9: ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. గద్వాలలోని జిల్లా దవాఖానలో ఏర్పాటుచేసిన డయాగ్నస్టిక్ కేంద్రాన్ని �
హైదరాబాద్: తెలంగాణలో లాక్డౌన్ సడలింపుతో టీఎస్ ఆర్టీసీ బస్సు సర్వీసుల వేళల్లో మార్పు చేసింది. రేపటి నుంచి జిల్లాలకు వెళ్లే బస్సులు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తిరగనున్నాయి. గ్రేటర్ హైదరాబాద
జగిత్యాల: మెట్పల్లిలోని రేగుంటలో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా సుమన్ తండ్రి సురేష్ చిత్రపటానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్ప