ముగిసిన సీఎం సమీక్ష | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అదనపు కలెక్టర్లు, డీపీఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశం ముగి�
ఎల్లుండి నుంచి రైతుబంధు జమ | రాష్ట్రంలోని అర్హులైన రైతుల ఖాతాల్లో ఎల్లుండి నుంచి రైతుబంధు పథకం కింద నగదు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
అదనపు కలెక్టర్లకు కొత్త కార్లు | రాష్ట్రంలోని అదనపు కలెక్టర్లకు కొత్త కార్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు (32 కియా కార్ల)ను ఉన్నతాధికారులు ప్రగతి భవన్కు తెప్పించారు.
పల్లె, పట్టణ ప్రగతిపై అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్ | పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంపై అదనపు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఆదివారం ప్రగతి భవన్లో కీలక సమావేశం నిర
తెల్ల బంగారం పండిస్తే.. తెలంగాణ బంగారమైతది.. రైతు ఇంట బంగారం నిండుతది.. అమ్ముడుపోయే పంటలనే సాగుచేయాలి పత్తి, కంది, వేరుశనగ, శనగ, ఆయిల్పామ్.. రాష్ట్రంలో ఈ 5 పంటలకు అద్భుత అవకాశం మన పత్తికి అంతర్జాతీయ మార్కెట్�
ప్రతిపాదన, నిర్ణయం, ఆమోదం.. నెల రోజుల్లోనే అమలు ప్రారంభం పనిచేసే సర్కారు సూపర్ వేగం పేదల వైద్యం కోసం సీఎం కేసీఆర్ పట్టుదల 10 రోజుల్లోనే ఖైదీలు వేరే జైళ్లకు మార్పిడి వెంటనే కూల్చివేత.. శిథిలాల తరలింపు వరంగ�
7 కొత్త వైద్య కాలేజీలతో ప్రజలకు త్వరగా సేవలు మారుమూల జిల్లాల్లోనూ సూపర్ స్పెషాలిటీ సేవలు గోల్డెన్ అవర్లో వైద్యం పెరుగనున్న ఎంబీబీఎస్, పీజీ సీట్లు కేంద్ర సహకారం లేకున్నా సీఎం కేసీఆర్ ముందడుగు హైదరా�
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఏర్పాటు అతి తక్కువ వ్యవధిలో 1,261 పడకలతో ‘టిమ్స్’ ప్రారంభం సుమారు 1,500 మంది కరోనా రోగులకు చికిత్స సత్వర నియామకాలు టిమ్స్ దవాఖానను నెలకొల్పడంతోపాటు దానికి అవసరమైన వైద్యసిబ్�
మాటల్లో చెప్పలేకపోతున్నానన్న సీజేఐ ఎన్వీ రమణ హైదరాబాద్తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చీఫ్ జస్టిస్ సీజేఐ దంపతులకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విందు రేపు యాదాద్రీశుడి దర్శనానికి సుప్రీం కో
సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి పరుగులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఇల్లందకుంట, జూన్ 12: కమ్యూనిస్టు భావాలున్న ఈటల రాజేందర్ బీజేపీలోకి ఎలా వెళ్తారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్ల�
అదే సీఎం కేసీఆర్ లక్ష్యం మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడి హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): కల్తీరహిత విత్తన భాండాగారంగా తెలంగాణ రూపుదిద్దుకోవాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకు అనుగుణంగానే నకిలీ�
టీఆర్ఎస్ లేకుంటే ఈటల స్థానమేంటి.? | ఉద్యమ నేత సీఎం కేసీఆర్, పోరాటాల పార్టీ టీఆర్ఎస్ లేకుంటే తన స్థానం ఎక్కడుండేదో ఈటలకు తెలియదా.? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
సినారెకు సీఎం కేసీఆర్ నివాళి | జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సినారె వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాహితీ రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.