జస్టిస్ ఎన్వీ రమణ| సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రేపు యాదాద్రీశుడిని దర్శించుకోనున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ.. రేపు �
పీఆర్సీ జీవో జారీపై హర్షాతిరేకాలు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామంటున్న పలు సంఘాలు హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): పీఆర్సీ జీవోల జారీపై శుక్ర వారం ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. ఈ రోజు చరి�
హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలతో పాటు పెన్షనర్లకు కూడా 30 శాతం పెన్షన్ పెంచిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్�
మానేరు అభివృద్ధికి రూ. 310 కోట్లు విడుదల | లోయర్ మానేరు నది సుందరీకరణ, పటిష్ట పనుల నిర్వహణ కోసం ప్రభుత్వం చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్లో భాగంగా నాలుగు కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ. 310.464 కోట్ల
హైదరాబాద్: రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో జరుగుతున్న ప్రగతి తీరును.. పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ అధికారుల పనితీరును పరిశీలించేందుకు జూన్ 19 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలను తానే స్వయంగా చేపడు
హైదారాబాద్కు వచ్చిన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయన గౌరవార్ధం శుక్రవారం రాజ్భవన్లో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీజేఐ �
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
హైదరాబాద్: రాజ్భవన్లో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికారు. అనంతరం ఎన్వీ రమణ పోలీసుల గౌరవ వందనం �
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్భవన్కు చేరుకున్నారు. రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాజ్భవన్లో గవర్నర్తో కలిసి సీఎం కేసీఆర్ సుప్రీంకోర
అన్ని రంగాలకు అనుకూలంగా రాష్ట్రం ప్రభుత్వ విధానాలతో క్యూ కడుతున్న కార్పొరేట్లు పోటెత్తుతున్న పెట్టుబడులు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఒకప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తెలంగాణ.. నేడు అదే అభివృద్ధి�
రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధినిస్తున్న రంగం టెక్స్టైల్ . ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ ఈ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,573 హ్యాండ్యూమ్స్ న�
హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తరేషన్ షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జిల్లాల్లో ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్ జారీచేయాలని ఇటీవల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసిం�
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి కోరుట్ల, జూన్ 10: ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ 3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబ
రెగ్యులర్ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్,ఔట్సోర్సింగ్ వారికీ సమానంగా పెంపు పెన్షన్ల పెంపుతో రిటైర్డ్ ఉద్యోగుల హర్షం ఉపాధ్యాయులకు భారీగా వేతన పెంపు ఈ నెల నుంచి అమల్లోకి కొత్త జీతాలు హైదరాబాద్, జూన్