బీజేపీ| కేసుల నుంచి తప్పించుకోవడానికి ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. తాను బీజేపీలో ఎందుకు చేరారో ప్రజలకు ఈటల సమాధానం చెప్పాలని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన ఖరారు 20న సిద్దిపేట, కామారెడ్డి.. 21న వరంగల్కు వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖానకు శంకుస్థాపన పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత, అభివృద్ధి తనిఖీ నిధుల వినియోగం, అధికారుల పనిత�
ఖమ్మం/ రఘునాథపాలెం: రాష్ట్రంలోని గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ‘పల్లెప్రగతి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ‘పల్లె ప�
వరంగల్ : వరంగల్ నగరాన్ని మెడికల్ హబ్గా అభివృద్ధి చేయడంలో భాగంగా సీఎం కేసీఆర్ ఈ నెల 21న మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్ర
సోషలిస్టునంటూనే అక్రమాలు వేల కోట్లు, వందల ఎకరాలు,గడీలను మించిన భవనాలు కులం, మతం పేరుతో సంస్కృతిపై దాడిచేస్తున్న బీజేపీ రాష్ర్టానికి బీజేపీ ఏం చేసింది ఎందుకు మీరందులో చేరారు? తెలంగాణపై బెంగాల్ తరహాలో కా
జూన్ నెల వేతనంతోనే చెల్లింపు హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న వివిధ క్యాటగిరీల కార్మికులకు ప్రభుత్వం వేతనాలను పెంచింది. రెగ్యులర్ ఉద్యోగులతోపాటు అన్ని క్యాటగ
రైతుబంధు ద్వారా 50 వేల కోట్ల సాయం: మంత్రి కేటీఆర్ నకిరేకల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం నల్లగొండ ప్రతినిధి, జూన్ 15(నమస్తే తెలంగాణ): పంటల సాగులో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని ఐటీ శాఖ మంత్�
రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా మంత్రి మల్లారెడ్డితో కలిసి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం మేడ్చల్ రూరల్, జూన్ 15: రైతుబంధు పథకం ఒక్క తెలంగాణలోనే ఉన్నదని, అది కూడా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైంద�
రూ. 516.95 కోట్లు జమ తొలిరోజు 16.95 లక్షల మందికి రైతుబంధు పంపిణీపై మంత్రి నిరంజన్రెడ్డి హర్షం హైదరాబాద్, జూన్ 15(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి రైతుబంధు పంపిణీని ప్రారంభించింది. తొలిరోజు ఎకర�
కలెక్టరేట్ను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి | వరంగల్ అర్బన్ జిల్లా నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం పరిశీలించారు.
క్షీరాభిషేకం| పెట్టుబడి సాయంగా అందించే రైతు బంధు డబ్బులు నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమకానుండటంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చే�