రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరల స్థిరీకరణ.. రియల్ ఎస్టేట్ కళకళ సగటున ప్రతి 10-15 కిలోమీటర్లకు ఒక పెట్టుబడి ఆకర్షక కేంద్రం సాగునీటి ప్రాజెక్టులతో పడావు భూమికి కళ కలిసొచ్చిన కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు వికే�
అందరితో కలిసి తింట.. నేనే భోజనం పెట్టిస్త.. సామూహిక భోజనం చేసి.. ఊరిలో సమస్యలపై చర్చిద్దాం వాసాలమర్రి సర్పంచుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ 31, అక్టోబర్ 2020 జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించి తి�
మధ్యాహ్నం 2కు అత్యవసర సమావేశం లాక్డౌన్, వానకాలం సాగుపై చర్చ హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన శనివారం మంత్రివర్గం అత్యవసరంగా సమావేశం కానున్నది. మధ్య
ప్రేరణ, ఆచరణ, లక్ష్యసాధన అనే మూడు అంశాలకు తెలంగాణ రాష్ట్రం ప్రతీక. కరోనా పాండమిక్లో ఈ దిశగా స్పష్టమైన ప్రభుత్వ కార్యాచరణ మనకు కనిపిస్తున్నది. ప్రభుత్వరంగంలో ఉన్న వైద్యానికి మౌలిక వనరుల మెరుగుదల కోసం కర�
హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామ సర్పంచ్ అంజయ్యతో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఫోన్లో మాట్లాడారు. వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ ద
మంత్రి హరీశ్| జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన సిద్దిపేట పోలీసు కమిషనరేట్, సమీకృత కలెక్టరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను సీఎం కేసీఆర్ ఈనెల 20న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో పర్య�
నేడు 7.05లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ‘రైతు బంధు’ | రాష్ట్రంలో రైతుబంధు పంపిణీ కొనసాగుతున్నది. శుక్రవారం 7.05 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమ చేయనున్నట్లు అధికారులు చెప్పారు.
గుప్తుల కాలంనాటి స్వర్ణయుగం ఎలా ఉంటుందో కానీ.. తెలంగాణ రాష్ట్రంలో రైతే రాజుగా శోభిల్లుతున్నాడు. ఒకనాడు వ్యవసాయమే దండుగ అన్నచోట రాష్ర్టావతరణ తర్వాత వ్యవసాయం పండుగ అవుతున్నది. ముఖ్యంగా రైతుకు పెట్టుబడిక�