మరోసారి సబ్సిడీ గొర్రెల పంపిణీ గ్రామాల్లో మోడ్రన్ హెయిర్ సెలూన్లు మత్స్య, గీత కార్మికులకు సత్వర బీమా చెల్లింపులు నేతన్నలకు ఉచితంగా జీవిత బీమా హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): కులవృత్తులకు చేయూతనిస
ఎమ్మెల్సీ కవితకు స్థానిక ప్రతినిధుల కృతజ్ఞతలు హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): స్థానికసంస్థల బలోపేతానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇటీవల గ్రామీణ స్థ�
సీఎం కేసీఆర్ నా అన్నల కంటే ఎక్కువ నా సొంత అన్నతమ్ముళ్ల కంటే కూడా నాకు కేసీఆర్ అంటేనే ఎక్కువ ఇష్టం. నా తోడఏడుగురు అన్నలున్నరు. ఏనాడూ నాకు ఒక్క రూపాయి ఇయ్యలేదు. కానీ, నేను రైతును అయినందుకు సీఎం కేసీఆర్ ఏటా
లాక్డౌన్ ఆంక్షలు సంపూర్ణంగా తొలగింపు నేటి నుంచి జిల్లాలో సాధారణ స్థితి రవాణా సదుపాయాలు పూర్తిగా పునరుద్ధ్దరణ వ్యాపార, వాణిజ్య సంస్థలకు పూర్తిస్థాయి అనుమతి జూలై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కరోనా అ�
సిబ్బందికి దిశానిర్దేశం చేసిన సీపీ జోయల్ డెవిస్ సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 19 : పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ నేడు సిద్దిపేట కు రానున్న నేపథ్యంలో పోలీస్ శాఖ భారీ బందోబస్తును ఏర్�
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ (ఆర్ డిఎస్) కుడి కాల్వ నిర్మాణాలను కేబినెట్ తీవ్రంగా నిరసించింది. ఆంద్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా �
హైదరాబాద్: రైతులకు బీమా సత్వరమే అందిస్తున్నట్టుగానే, వృత్తి కులాలకు కూడా సత్వరమే బీమా చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర కేబినెట్ అధికారులను ఆదేశించింది. శనివారం సీఎం కేసీఆర్ అధ్యక్ష�
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడున్న టిమ్స్ దవాఖానను ప్రజా అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసి, దాన్ని సూపర్ స్పెషాలిటీ దవాఖానగా అధునీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి తోడు మరో మూడు �
హైదరాబాద్: జూన్ 19 వరకు అమల్లోవున్న లాక్డౌన్ను రేపటినుంచి(జూన్ 20 నుంచి) సంపూర్ణంగా ఎత్తివేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా ప�
కామారెడ్డి : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదివారం కామారెడ్డి పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్, జిల్లా పోలీసు కార్యాలయం (డీపీవో) ను సీఎం ప
హైదరాబాద్ : కరోనా తీవ్రత తగ్గుముఖం, లాక్డౌన్ ఎత్తివేతతో అన్ని కేటగిరీల విద్యా సంస్థలను పూర్తిస్థాయి సన్నద్థతతో జూలై 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం సమావేశమైన రాష్ట్ర
హైదరాబాద్ : రాష్ట్రంలో లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మధ్యాహ్నం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేట�