దళిత కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావాలని కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కోసం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ను పైలట్ మండలంగా ప్రకటించింది. మండలంలోని 1298 మందికి రూ.10లక్షల చొప్పున మం�
దళిత బంధు లాంటి పథకం తెచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి చాలా కృతజ్ఞతలు. పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న నేను నిత్యం దళిత కుటుంబాలతో మమేకం అవ్వడం వల్ల దళిత బంధు పట్ల లబ్ధిదారులకు ఉన్న అవగాహనను అవలో
చదువు ఉన్నది.. పని చేయాలన్న తపన, స్వయం కృషితో ఎదుగాలన్న పట్టుదల ఉన్నది. అయితే.. ఆర్థిక స్తోమత లేక, తన కలలను నెరవేర్చుకోలేక నిరాశతో కొట్టుమిట్టాడుతున్న అణగారిన వర్గాలకు సీఎం కేసీఆర్ ఆశాజ్యోతిగా నిలిచారు. ద�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు కార్యక్రమం ఆయా కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతున్నది. దశాబ్దాలుగా దారిద్య్రంలో మగ్గుతున్న కుటుంబాలకు వెలుగురేఖగా నిలుస్తున్నది.
దేశంలో ఎక్కడా అమలు చేయని దళిత బంధు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వాలకు భిన్నంగా అమలు చేస్తూ దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. గతంలో వెనుకబాటుకు గురైన ఎస్సీలు సర్కారు �
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితులు సమాజంలో గౌరవంగా బతకాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టారని, దీంతో వారి జీవితాలలో వెలుగులు నింపుతున్