ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీరును సుప్రీంకోర్టు సోమవారం తీవ్రంగా ఎండగట్టింది. ఆ సంస్థ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నదని, ఇదంతా ఓ మూస పద్ధతిలో జరుగుతున్నదని మండిపడింది.
Chhattisgarh CM : చత్తీస్ఘడ్ సీఎంకు షాక్ తగలనున్నది. భూపేశ్ భగేల్ ఓటమి బాటలో ఉన్నారు. పటాన్ సీటు నుంచి ఆయన వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది.
నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో ఎన్నికల కౌంటింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు మొదలవుతుందని, తొలుత పోస్టల్ బ్యాలెట్స్ తెరుస్తామని ఆయ�
ఛత్తీస్గఢ్ (Chhattisgarh) అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండో దశ పోలింగ్ (Second phase) ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
మహదేవ్ సహా 22 బెట్టింగ్ యాప్లపై కేంద్రం నిషేధం విధించింది. ఇలాంటి బెట్టింగ్ యాప్లను నిషేధించే అధికారం ఉన్నప్పటికీ వాటిని నిషేధించాలంటూ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎప్పుడూ తమకు విజ్ఞప్తి చేయలేదని కేంద్
బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి రూ.508 కోట్ల అందాయన్న ఈడీ (ED) ఆరోపణలపై ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ (Bhupesh Baghel) స్పందించారు. ఇంత కంటే పెద్ద జోక్ ఏముంటుందని ఎద్దేవా చేశారు. నేను ఈ రోజు ఒక వ్యక్తి తీసుకొచ్చి ప్
ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరో నాలుగు రోజుల్లో ఉందనగా ఆ రాష్ట్రంలో పెను సంచలనం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర సీఎం భూపేష్ బఘేల్కు రూ.508 కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్ (మహదేవ్ యాప్) ప్రమోటర్ల నుం�
ఎన్నికల్లో నోటా ఆప్షన్ను రద్దు చేయాలని ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ డిమాండ్చేశారు. బరిలో నిలిచిన అభ్యర్థుల్లో తమకు ఎవరూ నచ్చకపోతే ఓటర్లు ‘నోటా’కు ఓటేసే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.
ఛత్తీస్గఢ్ కాంగ్రెస్పై అక్కడి ప్రజలు, రైతన్నలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఓట్లు అడిగేందుకు రావద్దంటూ కోర్బా జిల్లాలోని రామ్పూర్ సహా పలు గ్రామాల్లో ఏకంగా బ్యానర్లను ఏర్పాటుచేసి తమ నిరసనను తెలియజే�
ఛత్తీస్గఢ్లోని అధికార కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో అంతకంతకూ వ్యతిరేకత పెరిగిపోతున్నది. రమణ్ సింగ్ నేతృత్వంలోని 15 ఏండ్ల బీజేపీ పాలనకు ముగింపు పలుకుతూ రాష్ట్ర ప్రజలు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె�
ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) బాలోద్ (Balod) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి కాంకేర్ జాతీయ రహదారిపై (Kanker National Highway) జగత్రా (Jagatra)వద్ద వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు ప్రయాణికులతో వెళ్తున్న బొలేరో (Bolero) వాహన
కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను మోదీ ప్రభుత్వం తన ప్రత్యర్థులపై ఉసిగొల్పడంపై ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర�