మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో వివాదాస్పదమైన ముగ్గురు ఎమ్మెల్యేలు మంగళవారం జరిగిన సీఎల్పీ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఈ ముగ్గురు మంత్రిపదవులు ఆశించడం, ఆ తరువాత ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో వ�
కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ(సీఎల్పీ) సమావేశం మంగళవారం సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరగనున్నది. శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు.
హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో గురువారం సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన సీఎల్పీ సమావేశంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫ�
సీఎల్పీ భేటీలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి హల్చల్ చేశారు. రహస్యంగా సమావేశమైన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో అనిరుధ్రెడ్డి కూడా ఒకరు. సీఎల్పీ సమావేశానికి ఆయన కొన్ని పత్రాలు పట్టుకొనిరావడం హాట్�
కాంగ్రెస్ అంతర్గత సమావేశం సాక్షిగా ఆ పార్టీ నేతలు చెప్తున్నవన్నీ శుద్ధపూస మాటలని,ఆడుతున్నవన్నీ నాటకాలేనని తేలిపోయింది. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సహా ప్రకాశ్గౌడ్, దానం నాగేందర్, కడియం శీహరి కప్పుకొ
బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే కచ్చితంగా జనాభాను లెకించాల్సిందేనని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఎకడి నుంచి అయినా రేషన్ తీసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. తొమ్మిది నెలల్లో ఒక రోజు క�
CLP Meeting : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన కాంగ్రెస్(Congress) పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే.. ముఖ్యమంత్రిగా ఎవరిని ప్రకటించాలి అనేదానిపై నిన్నటి నుంచి భారీ �
Karnataka Results | కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలతో కలిసి రేపు బెంగళూరులో సీఎల్పీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు.
Rajasthan | రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రిని మార్చనున్నారనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రొటోకాల్ పాటించడం లేదని, తాను ఇంచార్జిగా ఉన్న మెదక్ జిల్లాలో పర్యటించినా సమాచారం ఇవ్వకుండా అవమానిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారె�