నల్లగొండ జిల్లాలో నకిలీ వైద్యులుగా చలామణి అవుతున్న 11మందిపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పలు మెడికల్ షాపుల పేరుతో క్లినిక్ నిర్వహిస్త�
Clinics | ఎలాంటి అనుమతులు లేకుండా జ్యోతి క్లినిక్ను నిర్వహిస్తున్నారని, అనర్హులైన వైద్యులతో రోగులకు చికిత్స అందిస్తున్నట్లు గుర్తించి జగిత్యాల జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ క్లినిక్ను మూసివేయించా�
‘చదివింది చారెడు.. చికిత్స లు బారెడు’ అనే శీర్షికన ఈనెల 19న నమస్తే తెలంగాణ దినపత్రికలో వార్త ప్రచురితమైంది. ఈమేరకు జిల్లా వైద్య యంత్రాంగం ఎట్టకేలకు స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా, మెడికల్ రూల్స్, శుభ�
ఎలాంటి అర్హత లేకున్నా ఆర్ఎంపీ ముసుగులో రోగులకు చికిత్స చేయడమే కాకుండా అనుమతి లేకుండా ఔషధాలు సైతం విక్రయిస్తున్న మూడు క్లినిక్లపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు జరిపారు. డీసీఏ డ�
‘ఆరోగ్య మహిళ’కు అద్వితీయ స్పందన లభిస్తోంది. మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యనిస్తున్న రాష్ట్ర సర్కారు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిర్మల్ జిల్లాలో�
మహిళల ఆరోగ్య రక్షణ కోసం రా్రష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళా క్లినిక్లు ఏర్పా టు చేసిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నా రు. బుధవారం మెదక్ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో ఆరోగ్య మహిళా కేంద్�
పేదలకు వైద్యం మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం పల్లె, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నదని, సీఎం కేసీఆర్ పాలనలో సర్కారు వైద్యంపై ప్రజలకు నమ్మకం పెరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్�
రాష్ట్రంలో 2014 నాటికి టీచింగ్, అనుబంధ దవాఖానలు కలిపి 19 ఉండేవి. ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తుండటంతో వీటి సంఖ్య పెరుగుతున్నది. ప్రస్తుతం 23 దవాఖానలు ఉన్నాయి.