తెలంగాణ సివిల్ సప్లైస్ స్కాంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోల
Ration | అబిడ్స్, జూన్ 11: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు నెలల రేషన్ సన్న బియ్యం పంపిణీ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని హైదరాబాద్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఏ.రమేశ్ తెలిపారు. ఆహార భద్రత కార్డు కలిగిన ప్ర�
అధికారుల నిర్లక్ష్యం, సకాలంలో ధాన్యం సేకరణ చేయడంలో ప్రభుత్వ వైఫల్యం వల్ల రోజుల తరబడి మార్కెట్ యార్డుల వద్ద రైతులు వేచి చూస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి భారీ వర�
కస్టం మిల్లింగ్ రైస్ తనిఖీల్లో భాగంగా మరో ఫార్ బాయిల్డ్ రైస్ మిల్లులో కోట్ల రూపాయల అక్రమాలు వెలుగు చూశాయి. నాగారం మండలం ఈటూరు వద్ద గల రఘురామ ఫార్బాయిల్డ్ రైస్మిల్లులో అధికారులు తనిఖీలు చేసి ధాన�
జిల్లాలో రికార్డుల ప్రకారం వందల కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్గా సివిల్ సప్లయ్కి కొన్ని మిల్లులు చెల్లించాల్సి ఉండగా మళ్లీ వాటికే ధాన్యం వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నా�
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) నిర్వహణ అక్రమాలకు అడ్డాగా మారింది. ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు డబ్బులు తీసుకొని నాణ్యతలేని బియ్యాన్ని సివిల్ సప్లయ్ శాఖ తీసుకుంటుందనే ఆరోపణలు వస�
జోగుళాంబ గద్వాల జిల్లా సివి ల్ సప్లయ్ శాఖ కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారి అండదండలు మిల్లర్లకు ఉండడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. మిల్లర్లు చెప్పిన వారికే ధాన్యం కేటాయించడం మొదలు.. తప్పు చే
Paddy Procurement | తెలంగాణ ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకి బియ్యాన్ని (సీఎంఆర్) అప్పగించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సమస్యలు సృష్టిస్తోందని
ధారూరు : ధారూరు మండల పరిధిలోని నాగసముందర్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి టీఎస్ఐఐసీ బాలమల్లును టీఆర్ఎస్ యు�
హైదరాబాద్ : ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన 3,60,000 పై చిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజ�
రైతుల ఫిర్యాదుతో కదిలిన తేనెతుట్టె వీడుతున్న పాత అక్రమాల గుట్టు పౌర సరఫరాల మంత్రిగా ఉండగా ఆ శాఖలో భారీగా అవకతవకలు? వాటిలోనూ ఈటలకు పాత్ర! విచారణ ఖాయమన్న అధికారవర్గాలు హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగా�