బస్సుల్లో చిల్లర సమస్యలను పరిష్కరించడానికి ఆర్టీసీ తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్ స్కాన్, కార్డు స్వైపింగ్ అందించే ఇంటలిజెంట్ టికెటింగ్ (ఐటిమ్) మిషన్ల సేవలపై విమర్శలు వస్తున్నాయి.
ఆర్టీసీ బస్సుల్లో చిల్లర కష్టాలు తప్పడం లేదు. ఆన్లైన్ చెల్లింపులు చేస్తామని ప్రయాణికులు చెబుతున్నప్పటికీ కండక్టర్లు మెషిన్లు పనిచేయడం లేదని నగదు ఇవ్వాలని పేచిపెడుతున్నారు.
సిటీ బస్సులకు కష్టకాలం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన మహాలక్ష్మి పథకంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్టీసీని ప్రభుత్వమే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నద�
ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహిస్తున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు సిటీ బస్సులను కేటాయిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది. గ్రేటర్ హైదరాబాద్లో సిటి ప్రయాణికుల కోసం తిరిగే 2650 బస్సులలో 2,200 సిటీ బస్స
టర్ హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సులు మహిళలకు నరకం చూపుతున్నాయి. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమల్లోకి తీసుకురావడంతో మహిళా ప్రయాణికులకు అవస్థలు మొదలయ్యాయి.
విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా శివార్లలో కొత్తగా సిటీ బస్సులను నడిపించడంపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. ఎల్బీనగర్ నుంచి మియాపూర్, ఉప్పల్ నుంచి బీహెచ్ఈఎల్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వంట�
విద్యార్థుల ప్రయాణ సౌకర్యం కోసం నగరంలోని పలు డిపోలు, పలు కేంద్రాల నుంచి శివార్లలో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు కలిసి వచ్చే విధంగా మరో 30 సిటీ బస్సులను సోమవారం నుంచి నడుపుతున్నట్లు ఆర్టీసీ గ్�
ఔటర్ రింగు రోడ్డు హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా మారింది. ఔటర్ ఎక్కితే చాలు... ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఎక్కడికైనా వెళ్లేలా ఓఆర్ఆర్ అందుబాటులో ఉన్నది. ఓఆర్ఆర్పై ప్రజారవాణా వ్యవస్థను అందుబాటు�
గ్రేటర్లోకి త్వరలో కొత్తగా 400 నుంచి 500 ఆర్టీసీ బస్సులు రానున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. కొత్త బస్సుల అంశం త్వరలోనే టెండర్ల ద్వారా ఫైనల్ చేయనున్నట్లు అధికారులు తెలిపా�