పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, ఆ గ్రామ మాజీ సర్పంచి గంధం వరలక్ష్మి భర్త గంధం నారాయణ (53) శుక్రవారం కరంట్ షాక్ తగిలి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. నారాయణ మృ�
ఉరి వేసుకుని ఒకరు అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన మండలంలోని కునారం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కునారం గ్రామానికి చెందిన పులిపాక సంపత్ (32) గురువారం తన ఇంటిలో ఉరివేసుకున్నాడు
మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న క్రమంలో నాటు మందు వాడడం తో మృతి చెంది ఉంటుందని మృతురాలి కుటుంబీకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమాకాంత�
అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన హయత్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. దర్యాప్తుచేపట్టిన పోలీసులకు.. ఈనెల 26న మృతుడు తన ఫోన్ నుంచి ఒక నంబర్�
మూడు నాలుగేండ్లకు సరిపడా నిల్వలున్నాయి రైతుల్ని ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించండి తేల్చి చెప్పిన కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ అన్ని రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులకు లేఖ హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే త