హెచ్సీఏ కేసులో సీఐడీ దర్యాప్తు కొనసాగుతున్నది. ఉప్పల్ స్టేడియం కేంద్రంగా చేసుకొని నిందితులను సీఐడీ విచారిస్తున్నది. మూడవ రోజు కస్టడీలో భాగంగా శనివారం ఇద్దరు నిందితులైన హెచ్సీఏ ట్రెజరర్ శ్రీనివాస�
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం మరో వివాదానికి తెరలేపింది. సమోసాలు పోయాయని ఏకంగా సీఐడీతో విచారణ చేయిస్తున్నది. దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలు, వెక్కిరింతలు వస్తున్నాయి. అక్టోబర్ 21న సిమ్లాల
ఏదైనా రోగం వచ్చి ప్రైవేట్ ఆసుపత్రుల మెట్లెక్కితే చాలు.. వాటి యాజమాన్యాలు, వైద్యుల బృందాలు కలిసి రోగులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. అప్పటికీ ధన దాహం చల్లారక కాసుల కోసం వక్రమార్గాలను ఎంచుకుంటున్నాయి.
Chandra Babu | స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తొలి రోజు సీఐడీ విచారణ ముగిసింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాల్లోనే అధికారులు విచారణ చేపట్టారు. సీఐడీ డీఎస్పీ ధన�
నందిగ్రామ్ నుంచి మమతా బెనర్జీపై గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారికి మూడేండ్ల క్రితం నాటి బాడీగార్డ్ కేసు చిక్కుకుంది. సువేందును ఇప్పటికే విచారించిన సీఐడీ అధికారులు.. శనివారం �