క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెం ట్ (సీఐడీ)కి చెందిన కోర్టు మానిటరింగ్ సిస్టం (సీఎంఎస్) విభాగం 10 నెలల్లో 206 నాన్బెయిలబుల్ వారెంట్ కేసుల ను క్లియర్ చేసింది. సీఐడీ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు
ప్రభుత్వ ఖజానాకు రూ.231.22 కోట్ల నష్టం కలిగించిన బోధన్ నకిలీ చలాన్ల కుంభకోణం కేసులో 34 మందిని నిందితులుగా చేర్చినట్టు సీఐడీ ఏడీజీ మహేశ్ భగవత్ సోమవారం వెల్లడించారు. వారిలో 23 మంది వాణిజ్యపన్నుల శాఖకు చెందిన �
పౌరులకు మెరుగైన సేవలు అందించడంలో తెలంగాణ పోలీస్ శాఖ ఎప్పుడూ ముందుంటుందని మరోసారి నిరూపితమైంది. చోరీకి గురైన, పోయిన ఫోన్లను గుర్తించి, వాటిని అసలైన యజమానులకు అందించడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే అగ్రస�
వినటానికి సినిమా కథలా ఉన్నా ఇది రియల్ స్టోరీ. తెలంగాణ సీఐడీ పోలీసులు ఛేదించిన పలు కేసుల్లో ఇది ఒకటి. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అరెస్టయిన ఆ వృద్ధుడు క్రైమ్ నంబర్ 49/2005. రూ.4 కోట్లకు పైగా ప్రజల సొమ్మును మోస