కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) అధికారాలపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. కమిషన్కు విచారణ ధర్మాసనాలు ఏర్పాటు చేసే అధికారాలు ఉన్నాయని, ఇందుకు సంబంధించిన నిబంధనలను సైతం రూపొందించే అధికారమూ ఉందని జస్టిస్
కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) వైకే సిన్హా మంగళవారం పదవీ విరమణ చేశారు. తదుపరి సీఐసీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. తన పదవీ కాలంలో సిన్హా పెండింగ్ కేసుల సంఖ్యను 50 శాతానికిపైగా తగ్గించారు.
కేంద్ర సమాచా ర కమిషన్ (సీఐసీ)లో అత్యధిక సం ఖ్యలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులుండటాన్ని పార్లమెంటరీ కమిటీ ప్రశ్నించిం ది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎందు కు నియామకాలు చేపట్టలేదో తెలుసుకోవాలంటూ స్టాఫ్
ప్రధాని మోదీ విద్యార్హత పత్రాలను బయటపెట్టాల్సిన అవసరం లేదన్న గుజరాత్ హైకోర్టు తీర్పును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ తీర్పు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నదని శని
ప్రజలకు ప్రతి విషయంలోనూ జవాబుదారీగా ఉంటున్నామని ప్రధాని మోదీ ప్రతి చోటా ఉపన్యాసాలు దంచుతుండగా, ఆయన కార్యాలయం మాత్రం ఏ సమాచారం అడిగినా ఇవ్వం అనే సమాధానం ఇస్తున్నది.