సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ సీఐ ప్రతాప లింగం శనివారం సస్పెండ్ అయ్యారు. కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేశ్ సీఎంఆర్ఎఫ్లో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో నవంబర్ నెలలో పోలీసులు అతడిని అదుపు
ప్రతి ఒక్కరు శాంతియుతంగా ప్రచారం కొనసాగించాలని, తప్పుడు, వివాదాస్పద, అపోహలు రేకెత్తించే పాంప్లెట్స్ పంపిణీ చేస్తే కఠిన చర్యలు తప్పవని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి .ప్రతాప్ హెచ్చరించారు. కొత�
పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు భయం లేకుండా, స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ అన్నారు. పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని..
రాజీయే రాజమార్గం. చిన్న చిన్న కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని, న్యాయశాఖ కల్పించిన ప్రత్యేక లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కొత్తగూడెం టూ టౌన్ ఇన్�
క్రీడలు మనకు కష్టపడితే విజయం తథ్యమనే సత్యాన్ని తెలియజేస్తాయని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ అన్నారు. గురువారం చుంచుపల్లి మండలం, ధన్బాద్ పంచాయతీ పరిధిలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో
పోలీస్ శాఖ సూచించిన నిబంధనలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో గణేష్ నవ రాత్రులను జరుపుకోవాలని టూ టౌన్ సీఐ ప్రతాప్ నిర్వాహకులకు సూచించారు. గణేష్ మండపాల నిర్వాహకులతో శుక్రవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్, సీపీఐ పార్టీ కార్యదర్శి సాబిర్ పాషా అన్నారు. బుధవారం కొత్తగూడెం కార్పోరేషన్ 12వ వార్డు సుభాష్ చంద్రబోస్ నగర్