‘గురువే పరమ ధర్మం. గురువే పరాగతి... ఎవరికి దేవుడిపై, గురువుపై సమానమైన భక్తి ఉంటుందో అతను పరబ్రహ్మను పొందగలడు’ అని పై శ్లోక భావం. దీనిని బలపరిచే కథ ఇది. ధ్వజదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను దారిద్య్రంత�
సాహిత్యాభిలాషను విమర్శ బ్రతికించాలి (చెలిమె 10. 02. 25) శ్రీ రామ్ పుప్పాల వ్యాసం చదివాక అందులో నన్ను ప్రస్తావించడమే కాక నన్ను సమర్థించడానికే వంశీకృష్ణ గత వ్యాసం రాసాడని ఆరోపించడం సమంజసం కాదనిపించింది. అందుక�
సాహిత్య ప్రక్రియల్లో నాటకానికి విశిష్ట స్థానం ఉంది. అందుకే మహాకవి కాళిదాసు ‘నాటకాంతంహి సాహిత్యం’ అన్నారు. అనగా అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ చివరిగా స్పర్శించవలసిన అంకం నాటకం అని అర్థం. నాటకం, బాణ, ప్రకరణ,
అన్ని బంధాల నుంచి విడుదల కావడమే.. మోక్షం. ఆ మోక్ష లోకంలోకి ఎవరు పడితే వారు తేలిగ్గా ప్రవేశించలేరు. ఎందుకంటే, కొందరు తమ బంధాల్ని, అనుబంధాల్ని తెంచుకోలేరు. అలాంటి వారికి ఆ మోక్ష ద్వారం తలుపులు తెరుచుకోవు. ఎన్�
‘ఆత్మ ఒక చోట ఉన్నా.. దూరంగా పయనించగలదు. పడుకొని ఉన్నా.. అన్ని వైపులకూ వెళ్లగలదు..’అని పై ఉపనిషత్ వాక్యానికి భావం. శరీరానికి తప్ప ఆత్మకు దూరభారాలు లేవు. తరించిపోయిన పరమాత్మ స్వరూపులైన మహానుభావులకు అసలే లేవు
భగవంతుడంటే మానవజాతి నుంచి వేరుగా, సుదూరంగా ఉండేవాడని కాదు. తన ధామం నుంచి దిగివచ్చి ఈ లోకంలో వివిధ అవతారాలలో మనకు దర్శన మిస్తాడు. తన అవతార ప్రయోజనాన్ని భగవద్గీతలో తానే స్వయంగా వివరించాడు కూడా. శిష్ట రక్షణ, �
ఓ చెట్టు మీద ఎంతో అందమైన పక్షి ఉంది. అది శాశ్వత సత్యమైన భగవంతుడనే పండును పొడుచుకుని తింటున్నది. భగవన్నామ స్మరణం అనే రసాన్ని తాగి ఆనందిస్తున్నది. దానికి ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు ఎగరాలనే కోరిక లేదు. తాను