tourist visas | అరుణాచల్ ప్రదేశ్లోని గల్వాన్ లోయలో ఘర్షణల తర్వాత పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా చైనా పౌరులకు జారీ చేసిన పర్యాటక వీసాలను భారత్ (India) సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న దాడులు పూర్తిస్థాయి యుద్ధంగా మారుతుండటంతో టెహ్రాన్ (Tehran) నుంచి వెళ్లిపోవాలని చైనా (China) తమ పౌరులకు సూచించింది. అదేవిధంగా టెల్ అవీవ్ను కూడా ఖాళీ చేయాలని హెచ్చరించింది
పంట పొలాలు ఇక యుద్ధ భూములుగా మారనున్నాయా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. తమ దేశంలోకి ప్రమాదకర జీవ వ్యాధికారక ఫంగస్ను అక్రమంగా తీసుకువచ్చిన ఇద్దరు చైనా జాతీయులను అరెస్టు ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పట�
Pakistan: ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పాకిస్థానీలు లూటీ చేశారు. ఓ కాల్ సెంటర్లోకి చొరబడి వాటిని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఇస్లామాబాద్లో జరిగింది.
భారత్లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు చైనీయులను (Chinese nationals) పోలీసులు అరెస్టు చేశారు. నేపాల్ మీదుగా బీహార్లోని (Bihar) పశ్చిమ చంపారన్ (East Champaran) జిల్లాలోకి సరైన పత్రాలు లేకుండా ఇద్దరు చైనీయులు ప్రవ�
Chinese nationals | భారత్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు చైనా పౌరులను (Chinese nationals) పోలీసులు అరెస్ట్ చేశారు. సరైన పత్రాలు లేని వారిద్దరూ గూఢచర్యం కోసం దేశంలోకి అక్రమంగా ప్రవేశించి ఉంటారని ఇమిగ్రేషన్
పాట్నా: భారత్-నేపాల్ సరిహద్దు సమీపంలో ఇద్దరు చైనా జాతీయులను సశాస్త్ర సీమా బాల్ (ఎస్ఎస్బీ) అరెస్ట్ చేసింది. బీహార్లోని సీతామర్హి జిల్లాలోని భితామోర్ బోర్డర్ అవుట్పోస్ట్ నుంచి నేపాల్లోకి ఆదివార�
న్యూఢిల్లీ : డ్రాగన్ కంట్రీ చైనాకు భారత్ షాకిచ్చింది. ఆ దేశ జాతీయులకు జారీ చేసిన టూరిస్ట్ వీసాలను సస్పెండ్ చేసింది. ఈ మేరకు గ్లోబల్ ఎయిర్లైన్డ్ బాడీ ఐఏటీఏ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియ
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఇద్దరు చైనా జాతీయులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కరాచీలో బుధవారం ఈ ఘటన జరిగింది. మోటార్ బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారులో ఉన్న చైనా జాతీయులపై గన్తో కాల