తూర్పు లడఖ్ సెక్టర్లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)కి సమీపంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని భారత సైన్యం ఆవిష్కరించింది. పాంగాంగ్ సో సరస్సు తీరంలో, సముద్ర మట్టానికి 14,300 అడుగుల ఎత్తులో దీనిని ఏర్పాటు చేసింది.
T-72 Tank: లేహ్లో ఉన్న బోధి నదిలో టీ-72 యుద్ధ ట్యాంక్ కొట్టుకుపోయింది. శిక్షణ నిర్వహిస్తున్న సమయంలో నదిలో నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. దీంతో ఆ ట్యాంక్ ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో అ�
Qin Gang: ప్రస్తుతం ఇండోచైనా బోర్దర్ వద్ద వాతావరణం స్థిరంగా ఉన్నట్లు చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్ తెలిపారు. ఎస్సీవో మీటింగ్లో పాల్గొనేందుకు గోవా వచ్చిన ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉద్�
చైనా సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఫార్మేషన్ ప్రాంతంలో సిగ్నల్మెన్గా అలీమ్ ఖాన్ విధులు నిర్వహిస్తున్నాడు. అయితే పాకిస్థాన్కు గూఢచారిగా అతడు పనిచేస్తున్నాడు. చైనా సరిహద్దులో ఇండియన్ ఆర్మీ కార్యకలాపాల �
గౌహతి: అరుణాచల్ ప్రదేశ్లోని కురుంగ్ కుమే జిల్లాలో 19 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు గల్లంతు అయ్యారు. దామిన్ సర్కిల్ వద్ద బోర్డర్ రోడ్డు పనిలో నిమగ్నమైన ఆ కార్మికులు రెండు వారాల క్రితం కనిపిం�
న్యూఢిల్లీ : దేశ రక్షణలో మహిళలు సైతం కీలకపాత్ర పోషిస్తున్నారు. పురుషులతో సమానంగా మహిళా సైనికులు సరిహద్దు రక్షణలో గస్తీ కాస్తూ ఔరా అనిపిస్తున్నారు. దేశ రక్షణకు తాము సైతం అంటూ రాత్రీ పగలూ
న్యూఢిల్లీ: భారత్ భద్రతకు చైనా అతిపెద్ద ముప్పుగా మారిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. దేశ సరిహద్దుల్లోకి రక్షణ నిమిత్తం పంపిన వేలాది మంది సైనికులు, ఆయుధాలు ఇప్పట్�
లడాఖ్: తూర్పు లడాఖ్లోని నియంత్రణ రేఖ వద్ద ఇండియా తన కొత్త ఆయుధాన్ని మోహరించింది. చైనా సరిహద్దులో ఉన్న లైన్ ఆఫ్ యాక్టువల్ కంట్రోల్ వద్ద తొలిసారి కే9- వజ్రా హోవిజ్జర్ గన్నులను ఇండియన్ ఆర్�