Priest Rangarajan | మొయినాబాద్ : రాముడి పేరుతో దౌర్జన్యం చేస్తే సహించేది లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయ �
Boianapalli | చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సౌందర రంగరాజన్పై కొంత మంది అతివాద వ్యక్తులు దాడి చేయడం అత్యంత దుర్మార్గం అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
మొయినాబాద్ : పచ్చని తోరణాలు మంగళ వాయిద్యాలు వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య చిలుకూరు బాలాజీ సన్నిధిలో గోదాకల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. చిలుకూరులో ధనుర్మాసం చివరి రోజు గోదా కల్యాణం నిర్వహించడం అనవాయి
మొయినాబాద్ : నూతన సంవత్సరం పురష్కరించుకుని చిలుకూరి బాలజీ ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. నూతన సంవత్సరం రోజున స్వామి వారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో ఆలయానికి రాష్ట్ర వ్యాప్తంగా
మొయినాబాద్ : చిలుకూరు బాలాజీ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనీల్యాదవ్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం ఆయన ఆలయానికి విచ్చేసి స్వామి వారిని దర్శించుకునే ముందు ఆలయం గర్బగుడి చుట్టు �
మొయినాబాద్ : మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయం సమీపంలో కోటీ రుద్రాక్ష నగరిలో కోటీ రుద్రాక్ష అర్చన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఏడు రోజుల పాటు నిర్వహించనున్నారు. శుక్రవారం గడప గడపకు రుద్రాక్ష
కొవిడ్ కారణంగా చిలుకూరు బాలాజీ ఆలయంలో నిలిచిపోయిన ఆలయ ప్రదక్షిణలు నేటి నుంచి తిరిగి ప్రారంభిస్తామని ఆలయ అర్చకుడు రంగరాజన్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆలయ గర్భగుడి చుట్టూ భక్తులు 11 లేద�
మహాప్రాకార ప్రదక్షణలకు అవకాశం చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ మొయినాబాద్ : కొవిడ్ 19 కారణంగా చిలుకూరు బాలాజీ ఆలయంలో సుమారుగా ఏడాదిన్నర పాటు నిలిచిపోయిన ప్రదక్షణాలు పునఃప్రారంభిస్తామని ఆలయ అర్�
‘సంప్రదాయ సంరక్షణ దీపం’ బిరుదు ప్రదానం సౌందర్రాజన్కు అర్చకుల శుభాకాంక్షలు హైదరాబాద్ సిటీ బ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు డాక్టర్ ఎంవీ సౌందర్రాజన్ను సంప్రదాయ సంరక్షణ �