చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో ఇటీవల తమ్మిశెట్టి రాములు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడగా ఆ కుటుంబానికి అతడి (1996-97) పదో తరగతి బ్యాచ్ చిన్ననాటి స్నేహితులు ఆదివారం రేకొండలోని రాములు ఇంటి వద్ద మ
వారంతా ఒకే బడిలో చదివారు. ఏండ్లుగా ఒకే ఊరిలో ఉంటున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా తమ స్నేహితుడు మృతిచెందాడు. ఆప్త మిత్రుడిని కోల్పోవడంతో ఆ కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ శనివారం స్వగ్రామమైన మద్దూరు మండలంలోని రేబర్తి గ్రామాన్ని సందర్శించారు. ‘జయ జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గీతంగా ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన తర్వాత తొలిసారి అందెశ్రీ
Vijaya Sai Reddy | జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ తన బాల్య మిత్రుడని వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. ఓ టీవీ ఛానెల్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయగా.. ప్రస్తుతం
Childhood Friends Reunite | భారత్, పాకిస్థాన్ విభజనతో విడిపోయిన బాల్య స్నేహితులు చాలా కాలం తర్వాత అమెరికాలో కలిశారు. (Childhood Friends Reunite) వృద్ధప్యంలో ఉన్న ఇద్దరు మిత్రులు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. అలాగే వారి ఆనందానికి అంతులే
చిట్యాల ఉన్నత పాఠశాలలో 1969-70 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన తన చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలనే ఉద్దేశంతో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మంగళవారం ఉరుమడ్ల గ్రామంలోని తన స్వగృహంలో పూర్వ వి�
మనిషి సంఘజీవి. ఒంటరిగా మనలేడు. ఇరుగు పొరుగు, బస్సులో తోటి ప్రయాణికులు, ఆఫీస్లో సహోద్యోగులు, కాలిబాటన పాదచారులు ఇలా వందలమందితో కలిసి జీవనం సాగిస్తుంటాడు. చుట్టూ ఎందరున్నా మనసు అందరినీ ఆదరించదు. ఎవరో కొందర