వర్షాలు, వరదలతో జిల్లా లో సెస్ సంస్థకు సుమారు రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేసినట్లు సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు.
లో-ఓల్టేజ్ సమస్యలు పరిష్కారం కోసం నూతన విద్యుత్ సబ్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తామని సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. ఈ మేరకు తంగళ్ళపల్లి మండలం బాలమల్లుపల్లే లో శుక్రవారం ఉదయం వేళ లో పర్యటిం�
సెస్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తూ, తన రెండున్నర
పదవి కాలంలో 50 శాతం అనుకున్న పనులు చేశామని సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు పేర్కొన్నారు.
Siricilla SES | సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 24: సెస్ సంస్థతో ఎటువంటి సంబంధం లేని కొంత మంది వ్యక్తులు ఎన్పీడీసీఎల్ లో విలీనం చేయాలని కుట్రలు చేస్తున్నారని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు.
Chinthala Palli | తంగళ్ళపల్లి మండలం కస్బె క ట్కూర్ పరిధి లోని చింతలపల్లి లో బుధవారం పోచమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తో �
రాజకీయాలతీతంగా, అవినీతికి ఆస్కారం లేకుండా సిరిసిల్ల సహకార విద్యుత్తు సంస్థ(సెస్) అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని చైర్మన్ చిక్కాల రామారావు స్పష్టంచేశారు.
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) నూతన పాలకవర్గం మంగళవారం ఏర్పాటైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో పదవుల కేటాయింపుల్లో సముచిత స్థానం లభించింది. ఇదివరకే చైర్మన్గా పనిచే�
సిరిసిల్ల సెస్ చైర్మన్గా చిక్కాల రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆది నుంచి మంత్రి కేటీఆర్కు వీర విధేయుడిగా గుర్తింపు పొందిన ఆయన రెండో సారి చైర్మన్ పీఠాన్ని అధిరోహిస్తున్నారు. 1995 నుంచి తన రాజకీయ ప్