ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈనెల 16న ‘రైతునేస్తం’ కార్యకమాన్ని నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు.
మంత్రివర్గ సమావేశాన్ని రేపు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భేటీలో రైతుభరోసా, యువ వికాసం, భూభారతి, ఇందిరమ్మ ఇండ
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రామకృష్ణారావును మాజీ మంత్రి జోగు రామన్న గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఆయనను శాలువాతో సన్మానించారు.
రాష్ట్ర ప్రభుత్వం 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కసరత్తును ప్రారంభించింది. ప్రభుత్వంలోని అన్ని విభాగాలు బడ్జెట్ అంచనాలను ఈ నెల 4 తేదీలోపు సమర్పించాలని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రా
రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అందుబాటులో ఉన్న రికార్డులను బట్టి రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే రామకృష్ణారావు రూపొందించినన్నిసార్లు ర�
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సచివాలయంలో ఉదయం 8.21గంటలకు తన చాం బర్లో వేదపండితుల మంత్రోచ్ఛరనాలు, ఆశీర్వచనాల మధ్య ఆర్థిక, ఇంధన ప్రణాళిక మంత్రిత్వ శాఖల బాధ్యతలను స్వీకరించారు.