చరిత్ర అంటే కళ్లతో చూడని గతాన్ని చెప్పేదేనని అనుకోవడం అక్షర సత్యమే. కానీ, ఇది అర్ధ సత్యం. ఇప్పటిదాకా అలాంటి పుస్తకాలే మన చేతికి రావడమే అందుకు కారణం. ఇటీవలే జరిగిపోయిన రాజకీయ పరిణామాలు చరిత్ర పుస్తకాల్లో క
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి మూడు దశల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని రెండు రాష్ర్టాల సీఎంల సమావేశంలో నిర్ణయించారు.
NEET | వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష (నీట్) విధానాన్ని ఎత్తేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీతోపాటు ఎనిమిది రాష్ట�
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఆయా రాష్ట్రాల్లో కుల గణన (Caste Census) చేపట్టేందుకు చర్యలు చేపడతారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు. కుల గణనకు అనుకూలంగా తాము చారిత్రక నిర్ణయం తీస�
NITI Aayog | సమాఖ్య స్ఫూర్తిని విస్మరించి విపక్ష పాలిత రాష్ర్టాలను వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతున్న కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా నీతి ఆయోగ్ (NITI Aayog) 8వ పాలక మండలి సమావేశాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ (Cm KCR) సహా మరో ఆరుగ
ADR Report | దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులేనని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ADR) వెల్లడించింది. ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించిన ఎన్నికల వాచ్డాగ్.. ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ జాబితాలో
ఈ నెల 18న బుధవారం ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ నిర్వహించనున్నది. బీఆర్ఎస్గా మారిన తర్వాత పార్టీ నిర్వహిస్తున్న తొలి సభ ఇది. రాబోయే కాలంలో జాతీయస్థాయిలో మారే రాజకీయ సమీకరణాలకు సంకేత ప్రాయంగా ఈ సభకు బ
న్యూఢిల్లీ : దేశంలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నాయి. వరుసగా రెండువేలకుపైగా కొత్త కేసులు రికార్డవుతున్నాయి. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో కొవిడ్ పరిస్థితిపై ప్�
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో మరోసారి కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల
రాష్ర్టాల పోరాటం ఇంకెన్నాళ్లు? ఢిల్లీలో యాచించాల్సిందేనా? ఎన్టీయార్ నుంచి కేసీఆర్ దాకా మమత నుంచి కేజ్రీవాల్ దాకా కేంద్రంపై అనేక పోరాటాలు హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): ‘కేంద్రం మిథ్య’ అని అప్�
Nirmala Sitaraman: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitaraman ) ఈ నెల 15న (సోమవారం) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థికశాఖ మంత్రులతో
న్యూఢిల్లీ: ఈ నెల 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. దేశంలో రెండో దశ కరోనా వ్యాప్తి నేపథ్యంలో గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట�
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ భేటీలో ప్రధానంగా