జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు. మంగళవారం రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ ఏ�
జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మూడంచెల పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని, ఇతరులు ఎవరూ లోనికి రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అధికారు�
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ తెలిపారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్నివిధాలా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. జిల్లా కలెక్టర్లు, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో మంగళ
వచ్చే పార్లమెంట్ ఎన్నికలను కట్టుదిట్టంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించా రు. మంగళవారం సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై హైదరాబాద్ నుంచి ఎన్నికల ప్రధాన
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్ టర్న్ అవుట్ పెరిగే విధంగా విసృ్తతంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
దీపావళి సందర్భంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న మూడు పెండింగ్ డీఏలను విడుదల చేయడానికి అనుమతి ఇవ్వాలని టీఎన్జీవో కేంద్ర సంఘం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్కు విజ్ఞప్�
ఓటరు జాబితా సవరణలో భాగంగా వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ ఆదేశించారు. సోమవారం బీఆర్కేఆర్ భవన్ నుంచి జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లతో వీడియ
ఓటు వేయడం మనందరి హక్కు మాత్రమే కాదని, అది మన బాధ్యత అని ప్రధా న ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఆధారితమైన ఎన్ఎండీసీ హైదరాబ
జిల్లాలో రాబోయే 15 రోజుల్లో ఓటరు జాబితాలో ఉన్న పీఎస్ఈ ఎంట్రీల ఫీల్డ్ వెరిఫికేషన్ వందశాతం పూర్తయ్యేలా జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ సూచించార