కూల్చివేతలో కూడా అధికారులు ఇంత క్రూరత్వంగా వ్యవహరించడం ఎక్కడ చూడలేదని, కనీసం దుకాణాల్లోని సామగ్రిని కూడా బయటకు తీసుకునే అవకాశం ఇవ్వకుండా నేలమట్టం చేయడం ఏంటని బీఆర్ఎస్ నాయకులు, వీహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస
Chirag Paswan | లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్గా చిరాగ్ పాశ్వాన్ తిరిగి ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రి అయిన ఆయన ఐదేళ్ల పాటు ఆ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఆదివారం ఆ పార్టీ జాత
ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీల్లో ఉన్నత హోదాలు, డైరెక్టర్ స్థానాల్లో మహిళల శాతం ప్రస్తుతం 12గా ఉందని ఐబీఎం-చీఫ్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. అయితే 2019 నుంచీ కంపెనీల కీలక స్థా�
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్రెసిడెంట్ మౌలానా రబే హస్నీ నద్వీ గురువారం తుదిశ్వాస విడిచారు. వయోభారంతో గత కొంతకాలంగా నద్వీ (94) అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. గ్రూప్ పాలి‘ట్రిక్స్'తో హస్తం పార్టీ బజారున పడుతోంది. తాజాగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. నాయ�
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నడ్డా తీరు వీధి రౌడీని తలపించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకు�
తాజాగా వెలువడిన ద్రవ్యోల్బణం గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయని, చాలావరకూ విదేశీ పరిణామాల కారణంగా దేశంలోకి దిగుమతైన ఈ ద్రవ్యోల్బణాన్ని ఇక్కడ అదుపు చేయడానికి చర్యలు చేపట్టాలని క్రిసిల్ చీఫ్ ఎకనామిస్ట్ �