చేతన్కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటించిన సినిమా ‘ధూం ధాం’. సా zయికిశోర్ మచ్చా దర్శకుడు. ఎఎస్ రామ్కుమార్ నిర్మాత. ఇటీ వలే విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శిం చబడుతున్నదని సినిమాకు కథ స్క్రీన్ప్లే అ
“ధూం ధాం’ చిత్రానికి విడుదలైన అన్ని కేంద్రాల్లో అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ప్రతి సెంటర్లో 80 శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తున్నది. సినిమాలోని ఎంటర్టైన్మెంట్ ప్రేక్షుకుల్ని అలరిస్తున్నది’ అన్నారు చ�
‘ఇప్పటివరకు విభిన్న కథా చిత్రాల్లో నటించా. అయితే నా కెరీర్లో చేసిన పెద్ద సినిమా మా త్రం ఇదే’ అన్నారు చేతన్కృష్ణ. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ధూం ధాం’ ఈ నెల 8న విడుదలకానుం ది. సాయికిషోర్ మచ్చా ద
‘ఇందులో నా పాత్ర పేరు సుహానా. బాగా డబ్బున్న అమ్మాయి. బబ్లీ గార్ల్. ఇంట్లో ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల నచ్చిన వెకేషన్కు వెళ్తూ ఉంటుంది. అలా ఓ చోట హీరోని కలుస్తుంది. ఆ కలయిక ప్రేమగా మారుతుంది. తర్వాత ఏం జరిగింది? అన
‘తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఈ అనుబంధం వల్ల కథానాయిక జీవితంలో ఏర్పడిన ఒడిదుడుకుల్ని హీరో ఎలా సరిదిద్దాడు అనేది కథ. ఇది మంచి ప్రేమకథ కూడా. కథ రిత్యా విదేశాల్లో షూటింగ్ జరగాలి. అందుకే �
చేతన్కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటించిన లవ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటైర్టెనర్ ‘ధూం ధాం’. సాయికిశోర్ మచ్చా దర్శకుడు. ఎం.ఎస్.రామ్కుమార్ నిర్మాత. నవంబర్ 8న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అగ్ర దర్శకుడ�
చేతన్కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ధూం ధాం’. సాయికిషోర్ మచ్చా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గోపీమోహన్ స్టోరీ, స్క్రీన్ప్లే అందించారు.
చేతన్కృష్ణ, హెబ్బాపటేల్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘ధూం ధాం’. సాయికిశోర్ మచ్చా దర్శకుడు. ఎం.ఎస్.రామ్కుమార్ నిర్మాత. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం సమ్మర్లో విడుదల కానుంది.
చేతన్కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ధూం ధాం’. సాయికిషోర్ మచ్చ దర్శకుడు. ఎం.ఎస్.రామ్కుమార్ నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశలో ఉంది. వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం �