తెలంగాణలో భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగుచూసింది. అక్షరాలా రూ.12 వేల కోట్ల విలువైన ముడి పదార్థాలను ముంబై పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి స్వాధీనం చేసుకున్న ఘటన.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Special Trains | చర్లపల్లి-ధర్మవరం మధ్య 14 ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు ఆదివారం నుంచి ఈ నెల 28 వరకు రాకపోకలు సాగిస్తాయని పేర్కొంది.
Somasekhar Reddy | చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ సమగ్రాభివృద్ధికి కుషాయిగూడ సంక్షేమ సంఘం కృషి చేస్తుందని సంఘం అధ్యక్షుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్రెడ్డి పేర్కొన్నారు.
ECIL | చర్లపల్లి, మే 20 : ఎలక్ట్రానిక్స్ రంగంలో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్)కు మినీరత్న హోదా దక్కింది. దీనిపై ఈసీఐఎల్ కంపె�
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తూ.. కారాగారంలోని పరిశ్రమల్లో పనిచేస్తున్న ఖైదీల వేతనాలు జైళ్ల శాఖ పెంచడం అభినందనీయమని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వి.�
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల నిందితుడు సయ్యద్ మక్బూల్ అనారోగ్యంతో గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్టు చర్లపల్లి జైలు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన సయ్య
చర్లపల్లి, ఘట్కేసర్ రైల్వేస్టేషన్లలో అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని హైదరాబాద్ ఈస్ట్ అండ్ నార్త్ అసోసియేషన్స్ ఫర్ డెవలప్మెంట్ (హెడ్) డిమాండ్ చేసింది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ను త్వర�