పొద్దున్నే లేచిన మా అమ్మ పాత కుండల
పటికె బెల్లమేశి దాశిపెట్టినట్టు
నల్లటి కూరట్కెల
నాలుగు ఎర్ర మన్ను పెల్లలేశి
లోటెడు లీల్లు వోశి
గంటసేపు ఇంటి ఇడుపున
గడుపుమంటూ నానవెడ్తుండె
తెలంగాణ చరిత్ర, శాసనాలపై పరిశోధనలు చేస్తూ ఆర్కియాలజీ విభాగంలో పని చేసిన పీవీ పరబ్రహ్మశాస్త్రి ఎన్నో కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చాడు. శాతవాహనుల మొదటి రాజధాని కోటిలింగాల అని, సిముక శాతవాహనుడు ధూళికట్�
పిల్లలను భారత భవనంలో వెలిగే దివ్వెలుగా వర్ణించారు వేముగంటి. చిన్నారి పెదవులపై చిరునవ్వులు మెరవడాన్ని మించిన ఆనందం లేదు అన్నది ఆయన భావన. తెలుగు నేల మీద విద్వత్కవి, పుంభావ సరస్వతి డాక్టర్ వేముగంటి నరసింహ
రుద్రదేవ మహారాజుగా కీర్తి వహించిన రాణి రుద్రమదేవి తన అసమాన ధైర్య సాహసాలతో, వీరోచిత పోరాటాలతో సువిశాల కాకతీయ సామ్రాజ్యాన్ని 30 ఏండ్లు పరిపాలించి తెలుగువారి శౌర్య ప్రతాపాలను ప్రపంచానికి చాటి చెప్పింది. ఇం
15వ శతాబ్దం వరకూ ఒడిశాలో సంస్కృతమే రాజ్యమేలింది. ఆ కాలంలో సంస్కృతంలో కావ్యాలు వచ్చినా, అక్కడి ప్రజల భాషలో లేవు, వారికి అవి చేరలేదు. అప్పటివరకూ వారిదైన సాహిత్యం వారికి లేకుండా పోయింది. పైగా సంస్కృత ఆధిపత్యం
పూర్వపు వరంగల్లు జిల్లా ములుగు తాలూకాలోని మాచాపూర్ గ్రామ సమీపంలో కాకతీయ గణపతి దేవుని కాలానికి చెందిన శాసనం దొరికింది. దీన్ని వేయించినవాడు కాంత మధూక వంశానికి చెందిన వెన్నపరెడ్డి. ఇతడు కాకతీయ సామంతుడు. అ
రేచర్ల రాజుల కాలంలోని గొప్ప సంస్కృత పండితుడు ప్రసిద్ధ వ్యాఖ్యాత అయిన మల్లినాథుని తమ్ముడు పెద్దిభట్టు, కొడుకు కుమారస్వామి కూడా సంస్కృత పండితులు. వీళ్లు మొదట జైనులుగా ఉండి హైందవంలోకి మారినారేమో. అందుకే ‘�
చన్దనం శీతలం లోకేచందనాదపి చంద్రమాచంద్రచన్దనయోర్మధ్యేశీతలా సాధుసంగతః॥ లోకంలో మంచి గంధం చల్లదనాన్ని కలుగజేస్తుంది. చందనం కంటే కూడా చంద్రుడు హాయిని కలుగజేస్తాడు. ఈ రెండింటి కంటే సజ్జనుల సాంగత్యం మరింత ఎ�