తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు నీలి విప్లవానికి శ్రీకారం చుట్టింది.
రూరల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఏడు చెక్డ్యాంల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.18 కోట్ల నిధులు మంజూరుచేసినట్లు ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.
ఒకప్పుడు వేసవికాలం మొదలైం దంటే అడవిలో జల వనరులన్నీ ఎండిపోయి వన్యప్రాణులు అల్లాడేవి. నీళ్లు తాగేందుకు కొన్ని జంతువులు పాకాల సరస్సుకు దారిపడితే.. మరికొన్ని సమీప గ్రామాల వైపు వెళ్లేవి. ఇదే అదునుగా మాటువేసి
ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. సోమవారం వనపర్తి మండలం చిట్యాల, గ్రామంలో రూ.5 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల�
కేంద్రం దిగొచ్చేదాకా పోరాటం రాష్ట్ర సర్కారుపై విమర్శలను తిప్పికొట్టాలి రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ధర్మారం మండలం పత్తిపాకలో పార్టీ శ్రేణులతో సమావేశం ధర్మారం, మార్చి 25
హైదరాబాద్, డిసెంబర్18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చెక్డ్యామ్ల నిర్మాణానికి సాగునీటిశాఖ అధికారులు కొత్త మార్గదర్శకాలను రూపొందించారు. ఇటీవలనే వాటిని సంబంధిత చీఫ్ ఇంజినీర్లకు అందజేశారు. మార్గదర్శకా�
అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం వేల్పూర్లో ఆయన విలేఖరులతో మాట్లాడారు.