ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్ నందు గురువారం మెగా రక్తదాన
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని, ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమ�
రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరమింకా ప్రారంభమే కాలేదు. బడులు తెరుచుకోలేదు. విద్యార్థుల చేరికలు (ఎన్రోల్మెంట్) పూర్తికాలేదు. అయినప్పటికీ టీచర్ల సర్దుబాటుకు విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యారంగాన్ని బలోపేతం చేయడం కోసం బడ్జెట్లో 15 శాతం నిధులు కేటాయించాలని, అలాగే ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ
Khammam | ఉపాధ్యాయుల సమస్యలు, పాఠశాలల బలోపేతమే ప్రధాన ఎజెండాగా ఆరేళ్ల పాటు సేవలందించిన అలుగుబెల్లి నరసింహారెడ్డిని మరోసారి ఉపాధ్యాయులు ఆశీర్వదించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావా రవి పిలుపునిచ్చారు.
సీపీఎస్ను రద్దుచేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. ఏకీకృత పింఛన్ పథకాన్ని అంగీకరించబోమని ఆయన స్పష్టంచేశారు.
లోక్సభ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఉపఎన్నిక ముగిసిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొని ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను వెంటనే చేపట్టాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు జంగయ్య, చావ రవి ప్రభుత్వాన్