ఫోన్కు చార్జింగ్ పెట్టి నిద్రపోయే అలవాటుందా? అయితే మీరు ప్రమాదపుటంచుల్లో ఉన్నారు. ప్రత్యేకించి ఐఫోన్ యూజర్లు ఈ పనులు చేయకూడదని యాపిల్ కంపెనీ హెచ్చరించింది.
బ్యాటరీ పేలి రెండు ఎలక్ట్రిక్ బైకులు దగ్ధమయ్యాయి. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ సాయినగర్లో నివాసముండే హరిబాబు ప్రైవేట్ ఉద్యోగ�
దేశవ్యాప్తంగా పలు చోట్ల యాపిల్ ఐఫోన్లకు చార్జింగ్ పూర్తిగా కావట్లేదు. 80 శాతం వరకు మాత్రమే చార్జింగ్ అవుతున్నది. ఇందుకు దేశంలో అధిక ఉష్ణోగ్రతలే కారణమని నిపుణులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో చార్జింగ�
EV bike | ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. కొత్తగా కొన్న ఎలక్ట్రిక్ బైక్ (EV bike) ఆ ఇంట్లో కన్నీటిని మిగిల్చింది. చార్జింగ్ పెట్టిన బ్యాటరీ పేలడంతో ఒకరు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్�
కాచిగూడ : చార్జింగ్ పెట్టిన సెల్ఫోన్ చోరీ అయిన ఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూర్ ప్రాంతానికి చెందిన సత్యనారాయణమూర్తి (45) ప్రైవేటు ఉ