పెండింగ్ పాల బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ విజయ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్రెడ్డి, డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డికి డెయిరీ పాడి రైతులు విజ్ఞప్తిచేశారు. శనివారం వ�
ఇతర డెయిరీలతో పోలిస్తే విజయ డెయిరీలో పాల సేకరణ ధర కనీసం రూ.పది ఎక్కువగా ఉందని, దానితోనే నష్టాలని రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి పేర్కొన్నారు. సమాఖ్య చైర్మన్గా �
విజయ డెయిరీ పాడి రైతులకు త్వరలోనే బిల్లులు చెల్లిస్తామని తె లంగాణ డెయిరీ డెలవప్మెంట్ సొసైటీ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి తెలిపారు. అప్పటిదాకా రైతులు సహకరించాలని ఆదివారం ప్రకటనలో కోరారు. విజ య డెయిరీ �
కృష్ణా జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని, దాన్ని వివరించేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 13న చలో నల్లగొండ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరల
మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం వేడుకలు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని పాతబస్తీలో జరిగిన వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పాల్గొని ప్రత్య
మండలంలోని ఉరుమడ్ల గ్రామానికి చెందిన శిరగోని యాదయ్య కుమార్తె శిరీష, మట్టిపల్లి రమేశ్ కుమార్తె యమునలకు పెండ్లి కానుకగా గురువారం గుత్తా వెంకట్రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి ర�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు ఎల్లవేళలా గుత్తా వెంకట్రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ అండగా ఉంటుందని ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి స్పష్టం చేశారు. కాంపిటేటివ్ పరీక్షల