ఆధార్ కార్డు పొందడం మరింత కఠినతరం కానుంది. భారతీయులకు మాత్రమే ఆధార్ నంబర్ లభించేలా ప్రభుత్వం నిబంధనలను మరింతం కఠినతరం చేస్తున్నది. పౌరసత్వానికి రుజువు కాకుండా కేవలం గుర్తింపు కార్డుగా ఉన్న ఆధార్ వ�
మావోయిస్టులు, ఆదివాసీల సంహారాన్ని ఆపాలని, శాంతి చర్చలు నిర్వహించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ కోరడంతో దేశవ్యాప్తంగా ఉన్న 54 సంఘాలతో శాంతి చర్చల కమిటీ ఏర్పడింది.
Union Govt | కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వాటా నిధులను విడుదల చేసింది. రూ.1,78,173కోట్ల పన్ను వాటాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నది. నిధులు రాష్ట్రాల అభివృద్ధి, మూల ధన వ్యయానికి ఊతమిస్
పాఠశాలల్లో పిల్లలకు అడ్మిషన్ల కోసం ఆధార్ తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం సోమవారం మరోసారి స్పష్టం చేసింది. ఆధార్ కార్డు లేదన్న కారణంతో ఏ చిన్నారికి అడ్మిషన్, ఇతర సదుపాయాలు నిరాకరించకూడదని పునరుద్ఘా
Supreme Court | ఢిల్లీలో కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఉన్నతాధికారుల బదిలీలు, పోస్టింగ్ల విషయంలో కేంద్రానికే నియంత్రణ ఉండేలా తీసుకువచ్చిన ఆర్డినెన్స్ను సవాల్ చేస�
Supreme Court | శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదని, ఈ మేరకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది.
Supreme Court | హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులపై కేంద్రం జాప్యం చేస్తుండడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కొలీజియం సిఫారసు చేసినప్పటికీ హైకోర్టు న
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మోదీ సర్కారు.. ఉన్న ఆదాయానికి గండి కొడుతున్నది. నోటికాడి ముద్ద లాగేసినట్టు రైతులకు లాభాలు వచ్చే సమయంలో బియ్యం ఎగుమతులపై పన్ను విధించడంతోపాటు నూకల ఎగుమతిపై నిషేధం విధిస్�
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం సోమవారం నోటీసులు జారీ చేసింది. కేంద్ర విజిలెన్స్ (CVC)లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఖాళీలను సకాలంలో, పారదర్శకంగా భర్తీ చేయాలని కోరుతూ దాఖలైన పిటి
న్యూఢిల్లీ : శ్రీలంక సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. సమావేశంలో కేంద్ర మంత్రులు జైశంకర్, ప్రహ్లాద్ జోషితో పాటు విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా పరిస్థితులు మెరుగుపడిన నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై కొవిడ్ నియంత్రణ చర్యల కోసం విపత్తు నిర్వహణ చట్టంలోని నిబంధనలను ఇకపై అమలు చేయాల
వాహనాల వేగంపై పరిమితులు విధించిన కేంద్రం | దేశ రాజధానిలో వాహనాల వేగానికి కేంద్ర ప్రభుత్వం కళ్లెం వేసింది. వాహనాలు వేగంగా వెళ్లకుండా ఆయా మార్గాల్లో పరిమితులు విధించింది.