Banakacherla | పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రాజెక్టుపై భారీగా అభ్యంతరాలున్నాయని పేర్కొంది. అనుమతులు ఇవ్వాలంటే గోదావరి వాటర్
ఇంకుడు గుంతల నిర్మాణాలను సమర్ధవంతంగా చేపట్టాలని కేంద్ర జలసంఘం నోడల్ అధికారి సంతోష్ కుమార్ అన్నారు. నిడమనూరు మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన భూగర్భ జలాల నిల్వల పెరుగుదల
Water Crisis | మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగత్రలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల్లో నీటిమట్టం వేగంగా తగ్గుతున్నది. కేంద్ర జల సంఘం (CWC) నివేదిక ప్రకారం.. �
కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ ముఖేశ్కుమార్ సిన్హాను గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) ఇంజినీర్లు, సాగునీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఘనంగా సన్మానించారు.
సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ)లో చిన్నకాళేశ్వరం ప్రాజెక్టును చేర్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తంచేసింది. ఇటీవల ఇరిగేషన్ అధికారులు పంపిన ప్రతిపాదనలకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదం తె�
CWC Report: దేశంలోని 150 ప్రధాన జలాశయాల్లో నీటి మట్టం 23 శాతం పడిపోయినట్లు కేంద్ర జల సంఘం పేర్కొన్నది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత నీటిస్థాయి 77 శాతం తక్కువగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ తెలిపింది. దీనిపై �
ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టనున్న వార్ధా బరాజ్కు సంబంధించి రూ.4,874 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైందని సాగునీటి పారుదలశాఖ ప్
గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర జలసంఘం స్పష్టం చేసింది. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరమే తెలంగాణ ప్రాజెక్టులు మోడికుంట, గూడెం ఎత్తిపోతలకు అనుమతులు ఇచ్చామని వివరించింది.
పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల ముంపునకు గురవుతున్న తెలంగాణ ప్రాంతాల్లో సత్వరమే రక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి డిమాండ్ చేసింది. గతంలో ఎన్జీటీ ఆదేశించిన మేరకు కిన్నెరసాని, ముర