కేంద్రంలోని బీజేపీ సర్కారు వల్ల భారత్ అప్పుల కుప్పగా మారింది. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మార్చి 31, 2023 వరకూ కేంద్రం రూ.155.6 లక్షల కోట్ల అప్పులు చేసింది.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ రూపకల్పన కోసం ముందస్తు సమావేశాల్ని అక్టోబర్ 10 నుంచి ప్రారంభించనున్నట్టు బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.
అమెజాన్ పే (ఇండియా), హీరో ఫిన్కార్ప్లతో సహా 22 ఫైనాన్స్ కంపెనీలకు అధార్తో క్లయింట్ల వెరిఫికేషన్ను కేంద్ర ఆర్థిక శాఖ అనుమతించింది. ఇప్పటికే యాంటీ మనీలాండరింగ్ చట్టం పీఎంఎల్ఏ పరిధిలో ఉన్న 22 ఫైనాన్స�
కేంద్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.29,554 కోట్ల నిధులు ఇచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం రాష్ర్టాలకు ఎన్ని నిధులు మంజూరు చేశారని తమిళనాడు రా�
జూన్ నెలలో జీఎస్టీ వసూళ్లు 1.44 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. నిరుడు జూన్కంటే ఇవి 56 శాతం అధికం. 2021 జూన్లో రూ.92,800 కోట్లు వసూలయ్యాయి. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం, పన్ను ఎగవేతల్ని నిరోధించేందుకు మెరుగైన చర్యలు చేపట్�