విదేశీ కరెన్సీని అక్రమ పద్ధతుల్లో మార్పిడి చేసినందుకు ప్రయత్నించిన ఇద్దరు కస్టమ్స్ విభాగం ఆఫీస్ సూపరింటెండెంట్లు, ఒక ఇన్స్పెక్టర్ ఇండ్లలో, వారి బంధువుల ఇండ్లల్లో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు.
గత ఇరువై ఏండ్లలో జరిగిన అతిపెద్ద రైలు దుర్ఘటన ఉద్దేశపూర్వకంగా చేసిందా, కాదా అని తెలుసుకోవడానికి భారత ప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ను ఆదేశించింది. కుట్ర కోణంలో దర్యాప్తును సీబీఐకి అప్
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నూతన డైరెక్టర్గా ప్రవీణ్ సూద్ను కేంద్రం ఎంపిక చేసింది. ప్రస్తుతం ఈయన కర్ణాటక డీజీపీగా ఉన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షుడిగా ఉన్న హైపవర్ కమిటీ ఆయన నియామకాని
CBI new Director | కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) నూతన డైరెక్టర్గా 1986 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ను నియమించారు. ప్రవీణ్ సూద్ రెండేళ్లపాటు సీబీఐ డైరెక్టర్గా కొనసాగనున్నారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్ (వాటర్, పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సర్వీసెస్) మాజీ చైర్మెన్, ఎండీ రాజిందర్ గుప్తా, కుమారుడు గౌరవ్ వద్ద సీబీఐ రూ.38 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నది.
దేశంలో అత్యున్నత విచారణ సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI). అయితే ఇది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో పావుగా మారిపోయిందన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అధికారంలో ఉన్న వాళ్లకు ప్రత్యర్�