యాసంగి సీజన్కు సంబంధించిన వరి ధాన్యాన్ని సేకరించేందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. రేపటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు.
Minister Gangula | ధాన్యం కొనుగోళ్లు రాష్ట్రంలో వేగంగా, సజావుగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) పేర్కొన్నారు.
కేంద్రంలోని మోదీ సర్కారు మరోసారి రైతన్న గొంతు నొక్కే నిర్ణయం తీసుకొన్నది. భూటాన్ నుంచి పచ్చి వక్కల దిగుమతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం కర్ణాటక రైతుల పాలిట శాపంగా మారింది.
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి తేమ లేకుండా ధాన్యాన్ని తీసుకురావాలి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మాదన్నపేట, భాంజీపేటలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం నర్సంపేట రూరల్, మే 4: రైతు స�
మాక్లూర్ : యాసంగిలో కూడా తెలంగాణ ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తోందని, అన్నదాతలు అధైర్యపడోద్దని నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు అన్నారు. శనివారం మండల కేంద్రమైన మాక్లూర్లో మహిళ సమా�