పశ్చిమాఫ్రికా దేశమైన మాలి (Mali)లో ముగ్గురు భారతీయులు కిడ్నాప్ (Kidnap)కు గురయ్యారు. కాయెస్ ప్రాంతంలోని డైమెండ్ సిమెంటు ఫ్యాక్టరీపై సాయుధ దుండగులు దాడి చేసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. మండల కేంద్రానికి 500 మీటర్ల దూరంలోనే ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుండటంపై స్థానికులు మండిపడుతున్నారు.
వారిది రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. ఏ పూటకు ఆ పూట పని చేసుకుంటూ కుటుంబాలను వెళ్లదీస్తున్న పేదలు వారు. కుల వృత్తులనే నమ్ముకొని జీవితాలను నెట్టుకొస్తున్న నిస్సహాయులు. ఉన్నంతలో సాఫీగా సాగుతున్న వా�
KCR | రామగుండం కేశోరాం సిమెంట్స్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్యానల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్యానల్ అధ్యక్షులు కౌశిక్ హరి కుటుంబ సభ్యులు పార్ట�
తాండూరు లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ జఠిలమవు తున్నది. పట్టణంతోపాటు సరిహద్దుల్లో ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రయాణికులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు.
కేంద్రానికి సాధన కమిటీ డిమాండ్ ఆదిలాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను తెరిపించే విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా జిల్లాలో రోజురో
అమరావతి : ఏపీలోని అనంతపురం జిల్లాలో ఒక ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఆ సమయంలో కార్మాకులు బయటకు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది.ఆదివారం జిల్లాలోని యాడికి పెన్నా సిమెంట్కు చెందిన ఫ్యాక్టరీలోని బొగ్గు�