న్యూఢిల్లీ, మే 12: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా రాజీవ్ కుమార్ గురువారం నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ సుశీల్ చంద్ర పదవీకాలం శనివారంతో ముగియనున్నది. రాజీవ్ ఆదివారం సీఈసీగా బాధ్యతలు స్వీకరిస్త�
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్ విభజనకు సంబంధించిన తుది నివేదికను కమిటీ సమర్పించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాన ఎన్నికల అ
National Voter's Day: దేశంలో 95.3 కోట్ల మందికిపైగా ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (చీఫ్ ఎలక్షన్ కమిషనర్) సుశీల్చంద్ర అన్నారు. ఇవాళ జరిగిన నేషనల్ ఓటర్స్ డే
న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి ఫిబ్రవరి 14వ తేదీన ఆ రాష్ట్ర ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇటీవలే ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన
న్యూఢిల్లీ: కోవిడ్ ఫ్రీ ఎన్నికల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రకటన నేపథ్యంలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ�
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రథమార్ధంలో జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఇవాళ మధ్యాహ్నం 3.30 నిమిషాలకు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించనున్నది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజ
లక్నో: చీఫ్ ఎలక్షన్ కమీషనర్ సుశీల్ చంద్ర ఇవాళ లక్నోలో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది జరనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గురించి ఆయన సమాచారం ఇచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ..నిర�
చండీగఢ్: త్వరలో జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సంసిద్ధతను ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర సమీక్షించారు. ఇతర ఎన్నికల కమిషనర్లు, ఉన్నతస్థాయి అధికారులతో కలిసి పంజాబ్కు ఆయన బుధవారం వచ్చారు. చండీ�
సీఈసీ సమీక్ష | పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కొవిడ్ నిబంధనల అమలుపై కేంద్ర సీఈసీ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్ శనివారం సమీక్ష నిర్వహించారు.