జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. దాదాపు దశాబ్దకాలం తర్వాత ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2019లో ఆర్టికల్ 370 తొలగించి, జమ్ము కశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతం చేసిన తర్వాత మొదటిసారి ఎన్న�
ఈసారి జమ్ముకశ్మీర్లో రికార్డ్స్థాయి ఓటింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం తెలిపింది. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్ముకశ్మీర్లోని 5 లోక్సభ స్థానాల్లో 58.46శాతం ఓటింగ్ నమోదైందని,
లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం పెద్దయెత్తున బదిలీలు చేపట్టింది. ప లు రాష్ర్టాల్లోని ఉన్నతాధికారులపై సోమవా రం వేటు వేసింది.
ఏడు విడతల్లో నిర్వహించే లోక్సభ స్థానాలను మొత్తం లెక్కిస్తే 544 సీట్లు వస్తున్నాయి. దేశంలో ఉన్నది 543 లోక్సభ స్థానాలే అయితే 544 స్థానాలకు షెడ్యూల్ ఎందుకు ప్రకటించారనే ప్రశ్న తలెత్తింది.
Model Code of Conduct | కేంద్ర ఎన్నికల సంఘం.. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం అధికారంలో ఉన్న పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార ద�
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అబ్జర్వర్లు తమకు కేటాయించిన నియోజకవర్గం దాటి వెళ్లొద్దని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్ ఆదేశాలు జారీచేశారు.
అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తిగా రాబోయే లోక్సభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారుల(సీఈవో)కు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్ సూచించారు. శుక్రవారం వచ్చే పార్లమె
Election Comission | తెలంగాణతోపాటు త్వరలో ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించనున్నది. గురు, శుక్రవారాల్లో ఛత్తీస్ గఢ్ లో పర్యటిస్తుందని ఈసీ వర్గాలు తెలిపాయి.