విలాసవంతమైన గృహాల కార్యకలాపాల్లో హైదరాబాద్కు మూడో స్థానం లభించింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మొదటి స్థానంలో ఉండగా, రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానం హైదరాబాద్కు దక్కిందని సీబీఆర్�
లగ్జరీ బ్రాండ్ల సంస్థలు కొత్తగా తమ రిటైల్ స్టోర్లను తెరిచేందుకు రద్దీ ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్నే ఎంపిక చేసుకుంటున్నట్టు తేలింది. గత ఏడాది మార్కెట్ ట్రెండ్పై రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబ�
భారత్లో గ్లోయాలబల్ కంపెనీల కార్యాలకు హైదరాబాద్, బెంగళూరు ప్రధాన కేంద్రాలుగా మారనున్నాయి. 2025 నాటికి దేశంలోని 7 మెట్రో నగరాల్లో ఏర్పాటయ్యే మొత్తం కార్పొరేట్ కార్యాలయాల్లో దాదాపు సగం ఈ రెండు నగరాల్లోన�
Hyderabad | దేశంలో ఆఫీస్ స్పేస్ మార్కెట్ ఆకర్షణీయ వృద్ధితో పరుగులు పెడుతున్నది. ఈ క్రమంలోనే 2023-25లో దేశవ్యాప్తంగా ఉన్న ఏడు ప్రధాన నగరాల మార్కెట్లలోకి కొత్తగా 165 మిలియన్ చదరపు అడుగులకుపైగా కార్యాలయ స్థలం అందు�
పర్యావరణహిత ఆఫీసు భవనాల(గ్రీన్ బిల్డింగ్స్) నిర్మాణంలో హైదరాబాద్ మెరుగైన వృద్ధి రేటును నమోదు చేస్తోంది. గడిచిన నాలుగేళ్ల వ్యవధిలోనే రెట్టింపు స్థాయిలో గ్రీన్ బిల్డింగ్ల నిర్మాణం జరిగింది.
ఈ-కామర్స్, ఎఫ్ఎంసీజీ, రిటైల్ రంగాల్లో గిడ్డంగులకు పెద్ద ఎత్తున డిమాండ్ కనిపిస్తున్నది. 2019 నుంచి గిడ్డంగులకున్న డిమాండ్లో 27 శాతం ఈ మూడు రంగాలకు చెందిన కంపెనీల నుంచే వచ్చిందని ప్రముఖ రియల్ ఎస్టేట్ క�
హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ కోసం టెక్నాలజీ కార్పొరేట్లు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది జనవరి-మార్చిలో 90 శాతం లీజులు వీరివే కావడం గమనార్హం. దేశీయ రియల్ ఎస్టేట్ ప్రధాన కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ దక్షిణాసియా �