నాగర్కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామంలోని మల్లన్న జాతరలో చోటుచేసుకున్న అమానవీయ కులవివక్ష ఘటన మన దేశ రాజ్యాంగ ఆత్మపై జరిగిన బహిరంగ దాడిగా చరిత్రలో నిలిచే ఘటన. భక్తి పేరుతో కూడిన వేడుకలో భక్తుడి కులం �
నాగర్కర్నూల్ జిల్లాలో కుల వివక్ష రెండు నెలల పసిగుడ్డు ప్రాణాలు తీసిందని, ఈ ఘటన అత్యంత బాధాకరమని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విచారం వ్యక్తం చేశారు. దైవ దర్శనానికి వెళ్లిన రజక సామాజిక వర్గానికి చ�
Kummera Jatara : నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన స్వామి జాతరలో కాంగ్రెస్ నాయకుల కులవివక్ష దాడిలో చనిపోయిన రెండు నెలల చిన్నారి ఘటనలో మరో వీడియో వెలుగులోకి వచ్చింది.
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన దాడిలో మరణించిన 2 నెలల పసిపాప కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం రానున్నారు. మల్లన్న జాతరలో కాం�
మల్లన్నస్వామి దర్శనానికి వచ్చిన ఓ కుటుంబంపై కాంగ్రెస్ నాయకులు, ఆలయ నిర్వాహకులు మూకుమ్మడిగా దాడి చేయడంతో తీవ్ర అస్వస్థతకు గురైన రెండు నెలల చిన్నారి మృతి చెందింది.
ఫరూఖ్నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన ఎర్ర రాజశేఖర్ అనే దళిత వ్యక్తిని కులదురహంకారంతో కొందరు వ్యక్తులు హత్యచేశారని కుల వివక్ష పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్బాబు, కుల నిర్మూ�
సమస్త సంపాదన సృష్టించే శ్రామిక వర్గాలను కులాల వారీగా విభజించి కులాలను కాపాడుతున్న సనాతన ధర్మాన్ని, మనువాదాన్ని కుల వివక్షతను ఎండగడుతూ నూతన సమాజాన్ని నిర్మించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కొత్తగూడెం �
Srinivas Goud | స్వాతంత్య్రం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్న ఇంకా దేశంలో కులాల వివక్ష , అసమానతు కొనసాగడం బాధాకరమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
సమాజంలో ఎవరి హక్కులకూ భంగం కల్గించొద్దని పెన్పహాడ్ తాసీల్దార్ లాలూ నాయక్, ఎస్ఐ గోపికృష్ణ అన్నారు. గురువారం పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా మండలంలోని చెట్ల ముకుందాపురం గ్రామంలో నెలకొన్న సమస్యలపై గ్రా
కుల వివక్షకు పాల్పడే వారిని దేశద్రోహులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కుల నిర్మూలన వేదిక అధ్యక్షుడు నాగరాజు బుధవారం ఎస్సీ, ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు.
కుల వివక్షను నిషేధిస్తూ అమెరికాలోని మరో నగరం తీర్మానం చేసింది. దీనికి సంబంధించి మున్సిపల్ కోడ్ను కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫ్రెస్నో నగర మున్సిపాల్టీ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో కుల వివక్షను నిషేధ�
ఏండ్ల తరబడి కొందరి మనసుల్లో నాటుకుపోయిన సామాజిక రుగ్మతలను నివారించడం సాధ్యం కాదేమోనన్న సందేహం అప్పుడప్పుడు కలుగుతుంది. సాక్షాత్తు ఓ రాష్ట్ర మంత్రే కులవివక్షను ఎదుర్కోవడం, దళితుడన్న భావనతో పూజారులే ఆయ�
‘క్షాత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాదే’. దాన వీర శూర కర్ణ సినిమాలో దుర్యోధనుడి వేషం కట్టిన ఎన్టీఆర్కు చప్పట్లు కురిపించిన ఫేమస్ డైలాగ్ ఇది. కర్ణుడిని సూతపుత్రుడు అని అవహేళన చేయ డంపై మండిపడే దృశ్య�